పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.నవోదయ విద్యాలయంలో..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో 8 వ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎంతో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యాలయలో పని చేసి గత నెలలో పదవి విరమణ పొందిన ప్రిన్సిపాల్ సత్యవతి ,గతంలో విద్యాలయంలో హిస్టరీ లెక్చరర్ విధులు నిర్వహించినా బాలాజీ అతిథులుగా కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సంవత్సరం పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలి అనే ఆలోచనతో,విద్యాలయంలో 3 లక్షల వ్యయంతో స్వయం సహకారంతో ఏర్పాటు చేసిన
ఈ పార్క్ లో జాతీయ చిహ్నం,పలు జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు,తో పాటు చుట్టూ పార్కుల ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.విద్యార్థుల యొక్క సౌకర్యార్థం 3 లక్షల రూపాయలతో, రెండు హాట్ వాటర్ గీజర్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ సంవత్సరం కార్యక్రమంలో 32 బ్యాచ్‌ల నుండి సుమారు 600 విద్యార్థులు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.పూర్వ విద్యార్థుల నృత్యాలతో ఎంతో ఉషారుగా ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎర్రోళ్ల వినయ్ కుమార్,ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ కోశాధికారి రేణుకా కుమారి ఉపాధ్యక్షులు బాశెట్టి నాగవేందర్,కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ విజయరాజ్, నవీన్ కుమార్, రాజబాబు, విక్రమ్, నరహరి చంద్రకాంత్, ప్రవీణ్, నరేష్ కుమార్, అమరేందర్ గంగమోహన్, శోభ, రేఖ, సరిత, అనిత ,తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫోరం ఆధ్వర్యంలో నారాయణ పేట జిల్లా పరిదిలోని మక్తల్ పట్టణ కేంద్రంలోని వైష్ణవీ మహిళల జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ…

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    మన ధ్యాస,నారాయణ పేట జిల్లా: తెలంగాణ రాబిన్ హుడ్, పేద ప్రజల ఆరాధ్య దైవం పండుగ సాయన్న అని.. సమాజంలో అట్టడుగు వర్గాల కోసం కృషిచేసిన మహనీయుడు పండుగ సాయన్న అని మక్తల్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కోళ్ల వెంకటేష్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు