ఆన్లైన్లో యాప్స్ లో పెట్టుబడి పెట్టొద్దు మోసపోవద్దు, బూర్గంపహాడ్ ఎస్సై రాజేష్

మన న్యూస్:పినపాక నియోజకవర్గం,ఆన్లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టొద్దు మోసపోవద్దు అని బూర్గం పహాడ్ ఎస్ఐ రాజేష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా చాలామంది ఇటీవల కాలంలో ఆన్లైన్ యాప్ లలో పెట్టుబడి పెడుతున్నారని ఆ పెట్టుబడి పెట్టే క్రమంలో డబుల్ వస్తుందని అత్యాశ పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. ఎక్కువ డబ్బు ఆశ చూపించి మోసం చేసే అవకాశం ఉందని ఎవరు కూడా ఆ యాప్ లలో పెట్టుబడి పెట్టొద్దని సూచించారు సైబర్ నేరగాళ్లు ఈ రకమైన వివరాలను మీ ద్వారా వ్యక్తిగత వివరాలు సేకరించి తరువాత మీ ఖాతాల లోని డబ్బును మళ్లించే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన కోరారు. బ్యాంకు లింకుల తో కూడిన మెసేజ్లు వాట్సప్ ల లో వచ్చిన తొందరపడి ఆ లింకులు టచ్ చేయొద్దని అటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు సైబర్ నేరగాళ్లు పోలీస్ అధికారులమని చెప్పి మీరు ఆఫీస్ లో ఉన్నారు ఈ కేసులో ఉన్నారని బెదిరించిన డబ్బులు పంపించాలని బెదిరించిన అపరిచిత వ్యక్తులు ఫోన్ ద్వారా సమాచారాన్ని అడిగినట్లయితే అటువంటి వారి పట అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • Related Posts

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    మన ధ్యాస నారాయణ పేట జిల్లా: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరు అయిన 74 మంది ఎన్నికల సిబ్బందికి గురువారం షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం జరిగిన…

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు దశలు పూర్తిగా ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) పూర్తి స్థాయిలో అమల్లోనే ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.మొదటి దశలో నారాయణపేట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.