Category: తెలంగాణ

మానవత్వం చాటుకున్న వర్క్ ఇన్స్పెక్టర్ సింగారయ్య

మనన్యూస్,పినపాక:మండలం సీతంపేట గ్రామానికి చెందిన పూస వెంకటేష్ ఇళ్ళు కాలిపోయిన విషయం తెలుసుకున్న ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్,శ్రీ జై సాయి బుక్ స్టాల్ బయ్యారం క్రాస్ రోడ్ నిర్వాహకులు మంగళగిరి సింగారయ్య వారి కుటుంబానికి చేయూతనందించారు.25 కేజీ ల బియ్యం అందించారు.అధికారులు,పాత్రికేయులు,ప్రజాప్రతినిధులు,సమాజ…

సింగరేణి ఎస్ఎంఎస్ ప్లాంట్ లో ఎండి ఆదేశాలు అమలు చేయాలి భూ నిర్వాసితులను ఉపాధి కల్పించాలి

ఏరియా ఎస్ ఓ టు జిఎం డి.శ్యాంసుందర్ కి వినతి పత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు మనన్యూస్,పినపాక:నియోజకవర్గంలో మణుగూరు ఏరియా ఎక్స్ ప్లోజివ్ విభాగం ఎస్ఎంఎస్ ప్లాంట్ లో సింగరేణి ఎండి ఎన్ బలరాం ఆదేశాలు కచ్చితంగా అమలు…

నిషేధిత గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులు అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:నిషేధిత గంజాయి రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు రూరల్ సిఐ రామన్,దేవునిపల్లి ఎస్సై రాజు,సిబ్బందితో కలిసి మధ్యాహ్న సమయంలో బైపాస్ వద్ద నిజామాబాద్ నుండి కామారెడ్డికి వస్తున్న వాహనాలను తనిఖీలు నిర్వహించగా వాహనాల తనిఖీలో భాగంగా కారు లో మోటార్…

వృద్దులకు,మానసిక దివ్యాంగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ.రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలా రెడ్డి.

మన న్యూస్, హైదరాబాద్ నగరంలోని మేడ్చల్ చౌదరిగుడలోని లహరి వృద్ధాప్య,మానసిక గృహంలో ఉండే బాధితులకు చలికాలం మొదలవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలా రెడ్డి నిర్వకులతో కలిసి చింతల నిర్మలా రెడ్డి ట్రస్ట్ తరపున…

ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేత..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాలయంలో డీఎస్సీ 2008 బ్యాచ్ కు చెందిన నలుగురు నూతన ఉపాధ్యాయులకు ఎంఈవో లు తిరుపతి రెడ్డి, అమర్ సింగ్ లు కలిసి నియామక పత్రాలను అందజేశారు.ఉమ్మడి నిజాంసాగర్ మండలానికి చెందిన…

అంగరంగ వైభవంగా శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

మనన్యూస్,జోగులాంబ.గద్వాల:గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో సోమవారం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించి విశేష పుష్పాలంకరణ చేశారు.కళ్యాణోత్సవం సందర్భంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి…

మారుతి టెక్నాలజీస్ ఆద్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన

మనన్యూస్,దిల్ సుఖ్ నగర్:లోని మారుతి టెక్నాలజీస్ లో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.డాట్ నెట్ విభాగంలో నియామకాలకు ఈ మేళాను నిర్వహించారు.మెట్రో లాబ్స్,ఎక్స్ ట్రీమ్ ఇన్ఫర్మాటిక్స్ సంస్థల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేశారు.కార్యక్రమంలో మారుతి టెక్నాలజీస్…

మహర్షి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్ళు అమరిక

తన సేవలు ఎన్నటికీ నిత్య నూతనమే! వికలాంగుల కొరకు విసుగులేని పోరాటం తన సేవలకు మరెవరు సాటిరారని అంటున్న ప్రజానీకం. మహర్షి స్వచ్ఛంద సంస్థ పేరుతో సేవలు మరింత విస్తృతం మనన్యూస్,పినపాక:నియోజకవర్గం,పత్రికలు, ప్రజా సంఘాలు తన సేవకు ఇచ్చిన పేరును తన…

తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేసిన అమరవాది లక్ష్మి నారాయణ

అమరవాది లక్ష్మీనారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కృషి చేస్తామన్నారు. మనన్యూస్,కర్మన్ ఘట్:మార్చ్4వ తేదిన జరగబోయే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలకు అమరవాది లక్ష్మీనారాయణ ర్యాలీగా తరలి వెళ్లి లకిడికపూల్ లోని వాసవి భవన్ లో నామినేషన్ వేయడం జరిగింది.ఈ నామినేషన్…

వలస ఆదివాసి గ్రామాల గిరిజనులకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలి

మణుగూరు తహశీల్దార్ వి రాఘవ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన ఐ ఎఫ్ టి యు నాయకులు మనన్యూస్,పినపాక:నియోజకవర్గం మండల పరిధిలోని వలస గొత్తి కోయల గ్రామాల గిరిజనులకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలనీ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ…