కల్తీ కళ్ళు పై చర్యలు తీసుకోవాలి
మనన్యూస్,కామారెడ్డి టౌన్:జిల్లాలో జరుగుతున్న కల్తీ కళ్ళు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని,ప్రజలు ప్రాణాలు పోతున్న పట్టించుకోవడంలేదని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సూపర్ డెంట్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాన్సువాడ,బీర్కూర్,గాంధారి…
నాణ్యతమైన ఎరువులను విక్రయించాలి.. బిచ్కుంద ఏడిఏ అమీనాభి.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని గాయత్రి చక్కెర కర్మాగారంలో ఎరువుల గోదాము,మల్లూర్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘంమును బిచ్కుంద ఏడిఏ అమీనాభి తనిఖీ చేశారు.అనంతరం యూరియ,ఇతర ఎరువుల నిల్వలు,నిల్వ పట్టికలు,నిల్వ రిజిస్టర్ లు పరిశీలించారు.ఈ ఆమె మాట్లాడుతూ.. ఆధార్ కార్డు…
జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి తో కలిసిఎమ్మెల్యే గాంధీ అధికారులతో సమీక్ష సమావేశం
మనన్యూస్,శేరిలింగంపల్లి:జోనల్ కార్యాలయంలో గురువారం పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి , జిహెచ్ఎంసి ఇంజినీరింగ్ వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా శాఖల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. అందుకు సంబంధించి అధికారులకు పలు…
సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర
మనన్యూస్,శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి డివిజన్ లోగల గోపినగర్, నెహ్రూనగర్, బాపునగర్ బస్తీలలో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు, డ్రైనేజీ మరియు పలు సమస్యలపై సంబంధిత అధికారులతో, స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్…
పశువులకు గాలి కుంటి టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
మనన్యూస్,నర్వ:పశువైద్యా అధికారి డా’గడ్డం శరత్ చంద్ర నాయుడు ఆధ్వర్యంలో నర్వ మండలం లంకాలలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. టీకాలు వేయించక పోతే పశువులకు నోటిలో గిట్టల మధ్య పుండ్లు నోటిలో జోళ్ళు కారటం జ్వరం వచ్చి చనిపోయే అవకాశం…
హత్య కేసులో నేరస్తునికి 10 సం.ల జైలు శిక్ష,10, వేల జరిమానా విధింపు.
మనన్యూస్,నారాయణ పేట:గురువారం రోజు నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ నేరస్తుడైన గోపి మల్లేష్ పై హత్య కేసులో నేరము నిరూపణ అయినందున నేరస్తునికి 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 10, వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు…
AIKS నేషనల్ కాన్ఫరెన్స్ కు విద్యార్థినేతకు ఆహ్వానం
మనన్యూస్:తమిళనాడు రాష్ట్రం నాగపట్నం లో జరిగే ఆల్ ఇండియా కిసాన్ సభ నేషనల్ కాన్ఫరెన్స్ లో దేశంలోనీ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై రైతుల సంక్షేమం కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ రైతు సంఘం…
షేక్ పేట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మధుకర్ రావు కి బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డ్
మనన్యూస్.మనసురాబాద్:షేక్ పేట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మధుకర్ రావు కి ప్రతిష్టాత్మక బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డ్ దక్కింది. టైమ్ టు గ్రో ఇన్ అసోసియేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని…
టీజీ గురుకుల సెట్ ఫలితాలలో మెరిసిన (ఎస్వీఎం) విద్యార్థులు
మనన్యూస్,నర్వ:టీజీ గురుకుల సెట్ ఫలితాలలో నారాయణపేట జిల్లా నర్వ మండలంలో & సూర్య విద్యా మందిర్ పాఠశాల విద్యార్థులు మెరిశారు. పాఠశాల నుంచి దాదాపు 15 మంది విద్యార్థులు 5, 6, 7, 8వ తరగతికి ప్రవేశ పరీక్ష రాయగా అందులో…
చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి.మాజీ ఎమ్మెల్యే షిండే
మన న్యూస్,నిజాంసాగర్,ఈనెల 27న వరంగల్ లో తలపెట్టిన కేసీఆర్ సభను విజయవంతం చేయాలంటూ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపునిచ్చారు. మంగళవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు..…