గురుస్వామి ప్రేమ్ గాంధీ ఆధ్వర్యంలో మండల కాలం ప్రతి సంవత్సరం(41 రోజుల) అన్న ప్రసాదo
మన న్యూస్:సరూర్నగర్అ ఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షుడు, గురుస్వామి ప్రేమ్ గాంధీ ఆధ్వర్యంలో మండల కాలం ప్రతి సంవత్సరం(41 రోజుల) అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహిస్తారు ఈ సంవత్సరం కూడా గత నెల నవంబర్ నుండి అన్న…
Revanth Reddy Grants Permission To Erect NTR Statue
Mana News:- Nandamuri Mohanakrishna, son of the late Nandamuri Taraka Rama Rao (NTR), along with NTR Literature Committee member Madhusudana Raju and Telangana State Agriculture Minister Tummala Nageswara Rao, met…
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి
మన న్యూస్. :- ఎన్టీఆర్ కుమారుడు శ్రీ నందమూరి ఎన్టీఆర్ కుమారుడు శ్రీ నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ సభ్యులు శ్రీ మధుసూదన రాజు గార్లు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి ముఖ్యమంత్రి…
తప్పుడు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేయాలి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరిగి ఇండ్లను పర్యవేక్షించారు. ఎలాంటి తప్పులు లేకుండా…
సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి
మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలోని పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలోఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్జి ల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.పోలీస్ హెడ్…
అనారోగ్య సమస్యలతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
మన న్యూస్:భద్రాద్రి కొత్తగూడెం,జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బి.కోటేశ్వరరావు ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించారు. గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తమ కార్యాలయంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి 8,58,320/-రూపాయల…
ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం- ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, పిట్టతోగు వలస ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ
మన న్యూస్:పినపాక,సమాజంలోని పేదలకు సేవచేయాలనే తపన అందరిలో రావాలని ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.బుధవారం’ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో పినపాక మండలంలోని అమరారం గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టతోగు వలస…
సీఎం కప్ చెస్ ఛాంపియన్షిప్ లో ప్రథమ తృతీయ బహుమతులు
మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 18:24 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం సీఎం కప్ చేస్ ఛాంపీయన్షిప్ల లో జిల్లా స్థాయి క్రీడా పోటీలో జెడ్ పి హెచ్ ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు…
జర్నలిస్ట్ పైదుర్భాషలాడిన డి.ఎస్.పి
మన న్యూస్:కామారెడ్డి జిల్లా :ఓ సినీ నటుడు జర్నలిస్టుపై దాడి చేసిన సంఘటన మరవకముందే మరో సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది మొహమ్మద్ రఫిక్ అనే వ్యక్తి ఓ కేసు విషయంలో డీఎస్పీ దగ్గరికి పరిచయం నిమిత్తం వెళ్తే నీవు…
పేదలకు సేవచేయాలనే తపన అందరిలో రావాలి ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం పిట్టతోగు వలస ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ
మన న్యూస్:పినపాక సమాజంలోని పేదలకు సేవచేయాలనే తపన అందరిలో రావాలని ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.బుధవారం’ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో పినపాక మండలంలోని అమరారం గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టతోగు…