Category: తెలంగాణ

మోడల్ స్కూల్ పిల్లలకి న్యాయ చట్టాలపై అవగాహన

మనన్యూస్,కామారెడ్డి:మోడల్ స్కూల్ సదాశినగర్ బుధవారం బాలిక సాధికారిత క్లబ్ నిర్వహించిన లీగల్ లిట్రసి చట్టపరమైన అక్షరాస్యత పైన తోట రాకేష్ అనే న్యాయవాది బాలికల కొరకు న్యాయపరమైన చట్టాలను క్లుప్తంగా పిల్లలకి వివరించడం జరిగింది .అందులో ముఖ్యంగా ఫోక్సో యాక్ట్,బాల కార్మికుల…

శ్రీ దేవి సడాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే పాయం

ఆదివాసి సాంప్రదాయాలతో ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు మనన్యూస్,పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక గ్రామంలో సంకా కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న శ్రీ దేవి సడాలమ్మ తల్లి జాతర మహోత్సవానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా…

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పన్నాలను గెలిపించండిఉపాధ్యాయ సమస్యలపై అనుభవం ఉన్న వ్యక్తిపన్నాల గోపాల్ రెడ్డి టీజేఎస్ భద్రాద్రి జిల్లా నాయకులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం ఖమ్మం వరంగల్ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ జన సమితి బలపరిచిన పన్నాల గోపాల్ రెడ్డిని,ఉపాధ్యాయులందరూ ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ జన సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు బత్తుల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు…

మానవత్వం చాటుకున్న మలబార్ గోల్డ్ & డైమండ్స్ మహిళా సాధికారత కోసం మలబార్ గోల్డ్ & డైమండ్స్మరో అడుగు ముందుకు

మనన్యూస్,దిల్సుక్ నగర్:మలబార్ గోల్డ్ &డైమండ్స్త మ దార్శనికతను మరింత బలోపేతం చేస్తూ,834 మంది బాలికలకు స్కాలర్ షిప్స్ ప్రకటించిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఏ ఎస్ రావు నగర్,దిల్సుఖ్నగర్,కొంపల్లి హబ్సిగూడ షోరూముల సంయుక్తంలో సికింద్రాబాద్,ప్రముఖ భారత వ్యాపార సంస్థ,విభిన్న వ్యాపారాల…

చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయం

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు మణుగూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకులు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో…

64 కేజీల గంజాయి పట్టివేత,టాటా సఫారీ వాహనం స్వాధీనం,ఒక వ్యక్తి అరెస్టు

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి బెంగళూరు కు టాటా సఫారీ కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని బుధవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.వివరాల్లోకి వెళితే.ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ నుంచి బెంగళూరు కు గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు,కొత్తగూడెం…

ధ్రువ పత్రాలు లేని మద్యం సేవించి వాహనాలు నడిపిన చర్యలు తప్పవు

మనన్యూస్,కామారెడ్డి,మాచారెడ్డి: సిరిసిల్ల రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్సై అనిల్,వాహనాల తనిఖీలో భాగంగా ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జరిమానా విధించడం జరిగిందని ఎస్సై అనిల్ అన్నారు,ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ…

ధ్రువ పత్రాలు లేని మద్యం సేవించి వాహనాలు నడిపిన చర్యలు తప్పవు

మనన్యూస్,మాచారెడ్డి: కామారెడ్డి సిరిసిల్ల రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్సై అనిల్,వాహనాల తనిఖీలో భాగంగా ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జరిమానా విధించడం జరిగిందని ఎస్సై అనిల్ అన్నారు సందర్భంగా ఎస్సై అనిల్…

వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించాలి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మనన్యూస్,బద్రాద్రి,కొత్తగూడెం:రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.మంగళవారం హైదరాబాద్ నుండి ఇతర ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని…

సైబర్ సేఫ్టీలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ : సీఎం రేవంత్ రెడ్డి

మనన్యూస్,శేరిలింగంపల్లి:ఒకప్పుడు హత్య,దోపిడీలు తీవ్ర నేరాలుగా ఉండేవని,కానీ ఈరోజున సైబర్ నేరాలు అత్యంత తీవ్రమైనవిగా భావించబడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.హైదరాబాద్ హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ 2025 (షీల్డ్)ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా సైబర్ నేరాలు,సైబర్ భద్రతపై ఆయన…