

మన న్యూస్:సరూర్నగర్అ ఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షుడు, గురుస్వామి ప్రేమ్ గాంధీ ఆధ్వర్యంలో మండల కాలం ప్రతి సంవత్సరం(41 రోజుల) అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహిస్తారు ఈ సంవత్సరం కూడా గత నెల నవంబర్ నుండి అన్న ప్రసాదo కార్యక్రమం కొనసాగుతుంది దానిలో భాగంగా శుక్రవారం రోజున దాదాపు 300 మంది అయ్యప్ప స్వాములు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించినట్టు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి-(ACPS)జాతీయ అధ్యక్షులు అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు గురుస్వామి ప్రేమ్ గాంధీ తెలిపారు అనంతరం అన్నప్రసాదంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు ఆ అయ్యప్ప కరుణా గురుస్వామి ప్రేమ్ గాంధీ మీద ఉండాలని ఆకాంక్షించారు.