పి.ఎఫ్ చెల్లింపుల వేగవంతానికి చర్యలు : జడ్పీ సి.ఇ.ఓ రవికుమార్ నాయుడు

మన న్యూస్ చిత్తూరు జులై-18భవిష్య నిధి రుణాలు, తుది మొత్తాల చెల్లింపులు వేగవంతమయ్యేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఎస్.టి.యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ ,చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్ష…

భారీ మద్యం డంప్ పై దాడి రెండు లక్షల విలువైన మద్యం స్వాధీనం.

ముగ్గురు అరెస్ట్ రిమాండ్ కి తరలింపు మన న్యూస్ సింగరాయకొండ:- ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రవాణా చేస్తూ సింగరాయకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పోటయ్యగారి పట్టపు పాలెం సమీపంలో నిల్వ ఉంచిన భారీ మద్యం డంప్ పై దాడి…

శానంపూడి మరియు మూలగుంటపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని శానంపూడి మరియు మూలగుంటపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంట కాలంలో సాగు చేసిన ప్రతి రైతు పంట…

మధ్యవర్తిత్వం సద్వినియోగం చేసుకోవాలి

సీనియర్ సివిల్ జడ్జి ఎం.శోభ మన న్యూస్ సింగరాయకొండ:- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న కోర్టు పరిధిలలో మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థల…

సాంత్వన సేవ సమితి ఆధ్వర్యంలో సింగరాయకొండ సీ.ఐ శ్రీ. సి హెఛ్ హజరత్తయ్య కు ఘన సన్మానం

మన న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సింగరాయకొండ సి.ఐ సి.హెచ్ హజరత్తయ్యకు బుధవారం తన కార్యాలయంలో సాంత్వనా సేవా సంస్థ ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ రావినూతల జయకుమార్…

దిగువ మాగం గ్రామానికి నాలుగు సెంట్లు సెటిల్మెంట్ భూమి అప్పగింత

మన న్యూస్ తవణంపల్లె జులై-15 తవణంపల్లి మండల పరిధిలోని దిగువ మాగం గ్రామంలో ఉదయం 11 గంటలకు ఆర్డిఓ తాసిల్దార్ సుధాకర్ దిగువమాగం గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గళ్ళ అరుణ కుమారి కుమార్తె రమాదేవి ఆమె…

సెట్టేరి గ్రామంలో విలేజ్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-15 పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, సెట్టేరి గ్రామంలో ప్రజల ఆరోగ్య అవసరాల పరిరక్షణలో భాగంగా నూతనంగా నిర్మితమైన విలేజ్ ఆరోగ్య కేంద్రాన్ని “పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్” మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా…

తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..”*

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-15 సంక్షేమం, ప్రగతి ప్రజలకు అందించాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. మంగళవారం బంగారుపాలెం మండలం, కాటప్పగారిపల్లె, బోడబండ్ల, 170 గొల్లపల్లె, తుంభాయనపల్లె,…

అరగొండ సింగిల్ విండో చైర్మన్ గా ఏ రంజిత్ రెడ్డి నియామకం

మన న్యూస్ తవణంపల్లె జులై-15 మండలంలోని అరగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ గా ఏ రంజిత్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గంలోని పలు సింగల్ విండో పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం…

క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం

మన న్యూస్ తవణంపల్లె జులై-15 తవణంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారి ప్రియాంక ఆధ్వర్యంలో క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం టిబి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక జనాభా కింద 60 సంవత్సరాల…

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు