నెల్లూరులో మార్చి 12 న యువత పోరు”…… మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు, మన న్యూస్,మార్చి 10:- మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మార్చి 12వ తేదీ బుధవారం నాడు, ఉదయం 10 గంటలకు నెల్లూరు విఆర్సీ కూడలి వద్ద, అంబేద్కర్ విగ్రహానికి…
పత్తి రవీంద్రబాబు పార్థివ దేహానికి నివాళులర్పించిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు, మన న్యూస్, మార్చి10 :- నెల్లూరు, కె.వి.ఆర్ పెట్రోల్ బంక్ వద్దగల శాంతి అపార్ట్మెంట్ లో సాయినాథ్ అండ్ కో అధినేత, పెద్దలు పత్తి రవీంద్రబాబు స్వర్గస్తులైనారు.ఈ సందర్బంగా పత్తి రవీంద్రబాబు పార్థివ దేహానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి…
నెల్లూరు రూరల్ టీడీపీ నుండి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.
నెల్లూరు రూరల్, మన న్యూస్, మార్చి 10 :- నెల్లూరు రూరల్ నియోజకవర్గం సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకంతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి 35వ డివిజన్ నాయకులు,యువకులు,కార్యకర్తలు చేరడం జరిగింది. ఆనం విజయకుమార్ రెడ్డి నెల్లూరు…
స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి
Mana News, S R Puram :- గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ శ్రీరంగ రాజపురం మండలం మంగుంట గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపాలక్ష్మి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.…
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోటుగారి.భాస్కర్ తండ్రి శంకరయ్య మృతి దేహనికి నివాళులర్పించిన టిడిపి నాయకులు
Mana News,వెదురుకుప్పం:- వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లి సర్పంచి లలిత మామ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి.భాస్కర్ తండ్రి శంకరయ్య మృతి చెందారు శంకరయ్య మృతి దేహానికి నివాళులర్పించిన టిడిపి జిల్లా మాజీ కార్యదర్శి వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి, మండల…
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును ఖరారు చేసిన బీజెపీ పార్టీ
Mana News :- ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు, గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన సోము వీర్రాజు, పొత్తులో భాగంగా 5 స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయింపు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును ఖరారు…
అర్ధరాత్రి గాంధీ భవన్ వద్ద హైటెన్షన్.
Mana News :- ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రకటించిన లిస్టులో ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వలేదని అర్ధరాత్రి గాంధీ భవన్ వద్ద మైనార్టీ నేతలు ఆందోళన చేపట్టారు.…
భారత జట్టుకు, జనసేనకు ఒకే విధమైన పోలికలు: నాగబాబు
Mana News :- విజయానికి అదృష్టంతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైందని జనసేన నేత నాగబాబు అన్నారు. జనసేనను భారత జట్టుతో పోల్చారు. ‘IND ఒక్క టాస్ గెలవకుండా అన్ని మ్యాచ్లు గెలిచి 12 ఏళ్లకు CT సాధించింది. ఒక్క MLA…
చిత్తూరులో ముగ్గురిపై కేసు నమోదు
Mana News, Chittoor :- మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో ముగ్గురు మహిళల చేత వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో…
వైద్యురాలిపై అనుచిత ప్రవర్తన.. తమ్మయ్య బాబుపై జనసేన సస్పెన్షన్ వేటు
Mana News :- అమరావతి: ప్రత్తిపాడులో సీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ శ్వేత పట్ల జనసేన పార్టీ ఇన్ఛార్జి వరుపుల తమ్మయ్య బాబు తీరు పట్ల ఆ పార్టీ తీవ్రంగా స్పందించిది. జనసేన నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు…