బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు.ఎస్సై బండ్లమూడి మహేంద్ర హెచ్చరిక
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- విచ్చలవిడిగా జరుగుచున్న మద్యం ప్రియుల చర్యలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఆప్రాంతాల వాతావరణాన్ని కలుషితం చేస్తే కఠిన చర్యలు తప్పవని సింగరాయకొండ ఎస్సై బండ్లమూడి మహేంద్ర హెచ్చరించారు. ప్రభుత్వం వేలం ద్వారా అనుమతి పోందిన…