లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో పట్టణంలోని ఎల్లమ్మ కుంట జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యాంజనేయులు తెలిపారు. ప్రోగ్రాం చైర్మన్…

చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి: పోలీసు, రెవిన్యూ అధికారులు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఎస్పీ యోగేష్ గౌతమ్ గారి ఆదేశాల మేరకు ప్రతి నెల చివరి తేదిన పౌర హక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే) నిర్వహించడం జరుగుతుందని నారాయణపేట జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో…

తమ వృత్తిపై దాడిగా భావిస్తున్నాం – తిరుపతిలో నాయి బ్రాహ్మణుల ఆగ్రహం

ఓ రూపాయికి షేవింగ్, హెయిర్‌కట్ అన్న ముస్లిం వ్యక్తిపై తీవ్ర వ్యతిరేకతఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ సర్కిల్‌ లో సెలూన్ ఓపెనింగ్ కు వ్యతిరేకంగా నాయి బ్రాహ్మణ సంఘం ధర్నా పిలుపు తిరుపతి, మన న్యూస్: తిరుపతి నగరంలో నాయి బ్రాహ్మణ సంఘం…

క్షిరసముద్రం లో ఇసుక మాఫియా

పగలు సరిహద్దు ప్రాంతాల్లో డంపింగ్ రాత్రి వేళలో తమిళనాడుకు షిఫ్టింగ్, సుమారు 500 ఇసుక లోడ్లను డంపు చేసిన ఇసుక మాఫియా ఎస్ఆర్ పురం,మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం క్షిరసముద్రం గ్రామ పక్కన ఉన్న పెద్ద వంక లో జెసిబి…

ఇక తెలంగాణలో రేషన్ కార్డు లేని కుటుంబం ఉండదు, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందచేస్తాం…ప్రజా పాలనలో ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు

ఇబ్రహీంపట్నం. మన న్యూస్ :- బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని శాస్త్ర గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ, ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు పత్రాలు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా…

వ్యవసాయ రంగంలో మార్పులు, డ్రోన్ల ద్వారా పురుగు మందులు పిచికారీ, ఆదాయం ఎక్కువ మదుపు తక్కువ ,సద్వినియోగం చేసుకోవాలి రైతులు – సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యనారాయణ

మన న్యూస్ పాచిపెంట,జూలై 30:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో దేశానికి వెన్నెముక రైతన్న ఆ రైతన్న కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రకరకాల సంక్షేమ పథకాలు యాంత్రీకరణ పద్ధతులు ప్రవేశపెట్టి వ్యవసాయ రంగంలో సమూల…

అపెక్స్ పరిశ్రమలు మండల లీగల్ సెల్ సమావేశం

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలం… కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పటై ఉన్న అపెక్స్ పరిశ్రమలో బుధవారం మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జెడ్జి బివి.సులోచన రాణి, మానవ అక్రమ రవాణాపై అవగాహన…

రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చేర్మన్ బీద రవిచంద్రని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన గూడూరు టిడిపి నాయకులు

గూడూరు, మన న్యూస్ :- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా నెల్లూరులోని ఆయన కార్యాలయం నందు గూడూరు టిడిపి నాయకులు కలసి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించి…

అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు రూరల్ పరిధిలోని గాంధీనగర్ ఇందిరమ్మ కాలనీ 5 వ వీధి వద్ద అనుమానస్పద స్థితిలో భాను (32) అనే మహిళ మృతి. మృతి చెందిన మహిళ ఇంటి సమీపంలో ఎవరో ఆటోలో తీసుకొచ్చి అక్కడ…

బోడిరెడ్డి హనుమంత రెడ్డిని ప్రమర్శించిన తెలుగుదేశం నాయకులు!!

వెదురుకుప్పం, మన న్యూస్ : ఇటీవల అనారోగ్యానికి లోనై ప్రస్తుతం కోలుకుంటున్న బీజేపీ సీనియర్ నాయకులు బోడి రెడ్డి హనుమంత రెడ్డి ని ఆయన నివాసంలో ప్రత్యేకంగా పరామర్శించేందుకు తెలుగు యువత నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..