లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడిగా సత్యాంజనేయులు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ మక్తల్ బీమా నూతన అధ్యక్షుడిగా సత్యాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. మక్తల్ పట్టణంలోని పట్టం రవి కన్వెన్షన్ హాల్లో 2025-26 సంవత్సరానికి గానూ జరిగిన 23వ లయన్స్ క్లబ్ మఖ్తల్…

బోనాల పండుగ శుభాకాంక్షలు – కార్పొరేటర్ బద్దం ప్రేమ్ హేశ్వర్ రెడ్డి

గడ్డిన్నరం. మన న్యూస్ :- బోనాలు తెలంగాణ సంస్కృతిలో భాగం, ఆ ఆదిపరాశక్తి ఆశీస్సులు గడ్డిన్నరం డివిజన్, పరిధిలోని ప్రజలందరిపై, అలాగే భాగ్యనగర వాసులపై ఉండాలని కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి బోనాలు సమర్పించనున్న సందర్భంగా గడ్డిన్నరం డివిజన్ పరిధిలోని…

గ్రామీణ ఓటర్లు చూపు బీజేపీ వైపు స్థానిక ఎన్నికలకు కార్యకర్తలుసిద్ధంగా ఉండండిజోగులాంబ గద్వాల జిల్లా స్థానిక ఎన్నికల కన్వినర్ S.రామచంద్రారెడ్డి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 20 :-జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మండలం ఎన్నికల కార్యాశాల జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా స్థానిక ఎన్నికల కన్వీనర్…

పాఠశాలల్లో బోనాల పండుగ..

మన న్యూస్,నిజాంసాగర్🙁 జుక్కల్ ) మండలం అచ్చంపేట ఆదర్శ పాఠశాల కళాశాలలో శనివారం బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.పాఠశాల, కళాశాలలో విద్యాభ్యాసం చేసి విద్యార్థినీలు తలపైన బోనాలు ఎత్తుకొని పాఠశాల ఆవరణలో ఊరేగించారు.బోనాల పండుగ ఆవశ్యతను చాటి చెప్పారు. ఈ…

మానవ మనుగడకు చెట్లే ఆధారం.ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నేటి సమాజంలో మానవ మనుగడకు చెట్లే జీవనాధారమని జుక్కల్ ఎమ్మేల్యే తోట లక్ష్మికాంతారావు పేర్కొన్నారు.జుక్కల్ నియోజక వర్గ పర్యటనలో భాగంగా మండలంలోని జగన్నాద్ పల్లి శివారులో వన మహోత్సవాన్ని పురస్కరించుని అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు…

మంత్రి సీతక్కను కలిసిన జుక్కల్ నేతలు

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిసీతక్కను శనివారం హైదరాబాద్ లోజుక్కల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ కన్వీనర్ అరవింద్,ఓబీసీ కన్వీనర్ రామలింగం,మర్యాదపూర్వకం గా కలసి పూలమాల శాలువాతో ఘనంగా మంత్రిని సత్కరించారు.జుక్కల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి…

బిజ్వారం గ్రామ వృద్ధ దంపతుల అనారోగ్య,ఆర్థిక పరిస్థితులపై మానవత్వ హృదయంతో – స్పందించి 10వేలు ఆర్థిక సహాయాన్ని అందజేసిన మల్దకల్ ఎస్సై నంధీకర్.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన వృద్ధ్యాప దంపతులు కర్రెన్న సవారమ్మ,వారి మనవరాలు విద్యార్థిని శృతి అనారోగ్య కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సందర్భాన్ని ఆశావర్కర్ ఎస్.కాంతమ్మ,జర్నలిస్ట్…

బోనాల వేడుకల్లో పాల్గొన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ – శ్రీ సరస్వతి టాలెంట్ హై స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన బోనాల వేడుకలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని అనంత ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆ కార్యక్రమం అంతరం శ్రీ సరస్వతి టాలెంట్…

గద్వాల శ్రీ చైతన్య పాఠశాలలో నందు ఘనంగా బోనాలపండుగ సంబరాలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని నల్లకుంట శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బోనాలు సంబరాల కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు బోనాలతో పోతురాజులు ఆటలతో డప్పు వాయిద్యాలతో ఆడుతూ తెలంగాణ…

పెండింగ్ బిల్లులు విడుదల చేసి పంచాయతీ ఎన్నికలు పెట్టమని మాజీ సర్పంచ్ల గోడు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సురవరం లోకేష్ రెడ్డిని, సర్పంచ్ల సంఘం నాయకుడు శేషన్ గౌడ్ మరియు ఈదన్న ను ఉండవల్లి పిఎస్ నందు…

You Missed Mana News updates

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..