చందానగర్‌ పరిధిలోని భక్షికుంట, రేగులకుంట చెరువులను పరిశీలించిన హైడ్రా కమీషనర్ రంగనాథ్

మన న్యూస్: షేర్ లింగంపెల్లి చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. బక్షికుంట, రేగులకుంట చెరువులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గత కొన్నాళ్లుగా బక్షి కుంట చెరువు కబ్జాలకు గురవుతుందని…

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ

మన న్యూస్ : శేరిలింగంపల్లి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో చందానగర్ పీజేఆర్ స్టేడియంలో ఈ నెల 18…

మియాపూర్ లో మిస్సయిన మైనర్ బాలిక ఐశ్వర్య డెడ్ బాడీ తుక్కుగూడ లో లభ్యం

మన న్యూస్ : శేరిలింగంపల్లి మియాపూర్ పిఎస్ పరిధిలో విషాదం నెలకొంది మియాపూర్ టేక్ అంజయ్య నగర్ కి చెందిన ఐశ్వర్య (17) ఈ నెల 8 న అదృశ్యం అయ్యి తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ ప్రాంతం లో శవమై కనిపించింది…

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు మరో భగీరథుడు.. ఫిషరీష్ స్టేట్ ఫెడరేషన్ మెట్టు సాయి కుమార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో 20 గేట్ల సమీపంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపల పిల్లల కార్యక్రమానికి ఫిషరీష్ స్టేట్ ఫెడరేషన్ మెట్టు సాయి కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యేతో కలిసి…

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్

మన న్యూస్ : పినపాక, ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేయాలని,గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జీతిష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన పినపాక మండలంలో ఆకస్మికంగా పర్యటించి ప్రస్తుత వానాకాలం రైతులు పండించిన ధాన్యం…

నాగోల్ ఎక్స్ రోడ్ లో తిరుమల సైకిల్ స్టోర్ ఘనంగా ప్రారంభం

మన న్యూస్ : ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ ఎక్స్ రోడ్డులో చిన్నయ్య నేత్రత్వంలో తిరుమల సైకిల్ స్టోర్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ రెండో బ్రాంచ్ అని ఫస్ట్ బ్రాంచ్ రామంతపూర్ లో స్థాపించామని తెలిపారు.తమ వద్ద…

గద్వాలలో అలరించిన పౌరాణిక నాటకాలు

మన న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లా అంతరించిపోతున్న పౌరాణిక నాటక ప్రదర్శనలను ప్రజలకు చేరువయ్యే రీతిలో తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ కృషి చేస్తున్నది. శ్రీ జోగులాంబ గద్వాల జిల్లా రంగస్థలం కళాకారుల సంఘం వారి ఆధ్వర్యంలో తెలంగాణ…

సోయా కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే కాంటాకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి కటపై సొయా కొనుగోలు…

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మించారు

మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని అనంత హాస్పిటల్ నందు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించడం జరిగింది. అందులో ఒక పాప, ఇద్దరు బాబులు జన్మించారు. వారు ముగ్గురు కూడా ఆరోగ్యంతో ఉన్నారు. ఈ శాస్త్ర చికిత్సలో…

సిపిఐ వందేళ్ల ఉత్సవాలు ఘనంగా జరుపుకుందాం సిపిఐ మండల కార్యదర్శి

మన న్యూస్: పినపాక, అశ్వాపురం మండలంలో ఆదివారం తెల్లం వెంకటరమణ అధ్యక్షతన,జరిగిన అమేర్థ డబల్ బెడ్ రూమ్ నందు సిపిఐ పార్టీ శాఖ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజాపోరాటాలతోనే మండలంలో రోజు రోజుకు సీపీఐ కి జనాదరణ వస్తుందని…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..