Category: తెలంగాణ

జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో చైనా మంజా నిషేదం

మన న్యూస్,గద్వాల జిల్లా: నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయించిన,వినియోగించిన చట్టపరమైన చర్యలు జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు,ఐపిఎస్. జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో చైనా మాంజ పై నిషేధం విధించడం జరిగిందని, జిల్లా లో ఎవరైనా చైనా మంజా…

రోడ్డు నిబంధనలు తప్పనిసరి..మద్నూర్ ఎంవీఐ సుభాష్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ ,వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మద్నూర్ ఎంవిఐ సుభాష్ అన్నారు.ఆదివారం జాతీయ రహదారి 161 సంగారెడ్డి- అకోలా రోడ్డు భద్రత మసోత్సవాల సందర్భంగా వాహనాలను తనిఖీ చేశారు. డ్రైవర్లకు అవగాహన కల్పించడంతోపాటు స్టిక్కర్లను కూడా అతికించడం…

ఎంపీ కి వినతి పత్రం అభివృద్ధికి సహకరించాలి

మన న్యూస్,రామారెడ్డి: మండల అభివృద్ధికి కృషి చేయాలని మండలానికి ఎంపీ నిధులను కేటాయించి మండలాభివృద్ధికి కృషి చేయాలని ఆదివారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గి రెడ్డి మహేందర్రెడ్డి జహీరాబాద్ పార్లమెంటు…

నిజాన్ని నిర్భయంగా రాసేవాళ్లే జర్నలిస్టలు..

బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ మన న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 5:-జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల విషయమై మరోసారి కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తా అని మల్కాజిగిరిబీజేపీ ఎంపీ.ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్(చార్మినార్) ఏరియాలోని ఖాజా షౌక్…

అయ్యప్ప సొసైటీలో భవనం కూల్చివేసిన హైడ్రా అధికారులు

మన న్యూస్,శేరిలింగంపల్లి: అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతున్నది.నగరంలోని మాదాపూర్‌లో ఆక్రమణలను కూల్చివేసింది.అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్‌ రోడ్డులో ప్రధాన రహదారికి ఆనుకొని అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని బుల్డోజర్ల సాయంతో హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు, హైడ్రా…

జిల్లా వ్వాప్తంగా 64 రైస్ మిల్లులు విజిలెన్స్ తనఖీలు

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి జిల్లా వ్యాప్తంగా.రైస్ మిల్లులు రాష్ట్ర విజిలెన్స్ ఎన్ ఫోర్న్ మెంట్ అధికారులు రెండు రోజులుగా గుట్టుగా తనఖీలు నిర్వహించారు.పీడీఎఫ్ బియ్యం అక్రమాలకు పేరుగాంచిన గద్వాల జిల్లాలో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనఖీలు చేపట్టండంతో…

లోక కళ్యాణార్థం శ్రీ పద్మావతి పరిణయ మహోత్సవం

ఎల్ బి నగర్. మన న్యూస్ :- సమస్త మానవ కోటి సుఖశాంతులతో జీవించాలని లోక కళ్యాణార్థం తుర్కయంజాల్ మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లి పరిణయ కన్వెన్షన్ హాల్లో శనివారం శ్రీ పద్మావతి పరిణయ 9వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించడం…

పవన్ పూరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

చంపాపేట్-: మన న్యూస్ :- చంపాపేట్ కార్పోరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా పవన్ పురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్పొరేటర్ నివాసంలో జరిగింది .ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, డివిజన్…

పీర్జాదిగూడలో శ్రీ కేఫ్ రాయ ప్రారంభోత్సవం

మన న్యూస్,పీర్జాదిగూడ: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్ లో రాయ భారపు రవిరాజ్,చేపురి సాయి కిరణ్ నేతృత్వంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన శ్రీ కేఫ్ రాయ ను ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీర్జాదిగూడ మేయర్…

మహేష్ మ్యాగ్నస్ ఘనంగా ప్రారంభం

మనన్యూస్,ఎల్ బి నగర్:ఎల్బీనగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్లోనిపోచమ్మ టెంపుల్ పక్కన ఏఎన్ఆర్ రెసిడెన్సి గ్రౌండ్ ఫ్లోర్లో మహేష్ మాగ్నస్ పై నెట్వర్క్ గ్యారేజ్ ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవంలో మహేష్ మాగ్నస్ కన్సల్ట్ ఓనర్ మహేష్,తెలంగాణ స్టేట్ హెడ్ ఎం రవి…