డి,ఏ, చేసిన భూమి సర్వే చెల్లదా?
మన న్యూస్,కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వర పల్లి గ్రామ చివర్లోప్రభుత్వ అధికారులు సర్వే చేసి హద్దులు చూపించినప్పటికీ అధికారులు చేసిన సర్వే సర్వే కాదని హద్దులను మీరి భూమిని చదును చేస్తూ మమ్ములను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని…
కలెక్టరేట్ కార్యాలయం ముందు సివిల్ సప్లై హమాలీల ధర్నా
మన న్యూస్,కామారెడ్డి: కామారెడ్డి జిల్లాAITUC అనుబంధ సంఘం.సివిల్ సప్లై హమాలీల ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్ డి ఓ ఆఫీస్ నుండి బైక్ ర్యాలీగా స్టేషన్ రోడ్ పాత బస్టాండ్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ కు ర్యాలీగా బయలుదేరిన అమాలి కార్మికులు ఏఐటీయూసీ…
జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో చైనా మంజా నిషేదం
మన న్యూస్,గద్వాల జిల్లా: నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయించిన,వినియోగించిన చట్టపరమైన చర్యలు జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు,ఐపిఎస్. జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో చైనా మాంజ పై నిషేధం విధించడం జరిగిందని, జిల్లా లో ఎవరైనా చైనా మంజా…
రోడ్డు నిబంధనలు తప్పనిసరి..మద్నూర్ ఎంవీఐ సుభాష్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ ,వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మద్నూర్ ఎంవిఐ సుభాష్ అన్నారు.ఆదివారం జాతీయ రహదారి 161 సంగారెడ్డి- అకోలా రోడ్డు భద్రత మసోత్సవాల సందర్భంగా వాహనాలను తనిఖీ చేశారు. డ్రైవర్లకు అవగాహన కల్పించడంతోపాటు స్టిక్కర్లను కూడా అతికించడం…
ఎంపీ కి వినతి పత్రం అభివృద్ధికి సహకరించాలి
మన న్యూస్,రామారెడ్డి: మండల అభివృద్ధికి కృషి చేయాలని మండలానికి ఎంపీ నిధులను కేటాయించి మండలాభివృద్ధికి కృషి చేయాలని ఆదివారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గి రెడ్డి మహేందర్రెడ్డి జహీరాబాద్ పార్లమెంటు…
నిజాన్ని నిర్భయంగా రాసేవాళ్లే జర్నలిస్టలు..
బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ మన న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 5:-జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల విషయమై మరోసారి కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తా అని మల్కాజిగిరిబీజేపీ ఎంపీ.ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్(చార్మినార్) ఏరియాలోని ఖాజా షౌక్…
అయ్యప్ప సొసైటీలో భవనం కూల్చివేసిన హైడ్రా అధికారులు
మన న్యూస్,శేరిలింగంపల్లి: అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతున్నది.నగరంలోని మాదాపూర్లో ఆక్రమణలను కూల్చివేసింది.అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్ రోడ్డులో ప్రధాన రహదారికి ఆనుకొని అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని బుల్డోజర్ల సాయంతో హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు, హైడ్రా…
జిల్లా వ్వాప్తంగా 64 రైస్ మిల్లులు విజిలెన్స్ తనఖీలు
మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి జిల్లా వ్యాప్తంగా.రైస్ మిల్లులు రాష్ట్ర విజిలెన్స్ ఎన్ ఫోర్న్ మెంట్ అధికారులు రెండు రోజులుగా గుట్టుగా తనఖీలు నిర్వహించారు.పీడీఎఫ్ బియ్యం అక్రమాలకు పేరుగాంచిన గద్వాల జిల్లాలో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనఖీలు చేపట్టండంతో…
లోక కళ్యాణార్థం శ్రీ పద్మావతి పరిణయ మహోత్సవం
ఎల్ బి నగర్. మన న్యూస్ :- సమస్త మానవ కోటి సుఖశాంతులతో జీవించాలని లోక కళ్యాణార్థం తుర్కయంజాల్ మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లి పరిణయ కన్వెన్షన్ హాల్లో శనివారం శ్రీ పద్మావతి పరిణయ 9వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించడం…
పవన్ పూరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
చంపాపేట్-: మన న్యూస్ :- చంపాపేట్ కార్పోరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా పవన్ పురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్పొరేటర్ నివాసంలో జరిగింది .ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, డివిజన్…