జిల్లా వ్వాప్తంగా 64 రైస్ మిల్లులు విజిలెన్స్ తనఖీలు

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి జిల్లా వ్యాప్తంగా.రైస్ మిల్లులు రాష్ట్ర విజిలెన్స్ ఎన్ ఫోర్న్ మెంట్ అధికారులు రెండు రోజులుగా గుట్టుగా తనఖీలు నిర్వహించారు.పీడీఎఫ్ బియ్యం అక్రమాలకు పేరుగాంచిన గద్వాల జిల్లాలో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనఖీలు చేపట్టండంతో బియ్యం దొంగలు హడలెత్తిపోయినట్లు తెలిసింది ఎర్రవల్లి, కేటిదొడ్డి, అయిజ ,మండలాలపాటు గద్వాల పట్టణంలో రహస్యంగా పర్యటించి.అనుమానాస్పద రైస్ మిల్లులో తనఖీలు చేవట్టారు ఈ క్రమంలో రాత్రి ఎర్రవల్లి మండలం దువాసిపల్లి ,వద్ద ఉన్న ఓ రైస్ మిల్లుకు సమీపంలో 153 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యం పట్టుకున్నారు బియ్యాన్ని సీజ్ చేసి కోదండపురం పోలీస్ స్టేషన్ లో పోలీసులు అప్పగించి కేసు నమోదు చేశారు.అలాగే కేటిదొడ్డి మండలం నందిన్నెలోని ఓ రైస్ మిల్లులో రైతు వద్ద తీస్తుకున్న ధాన్యానికి సంబంధించి లెక్కల్లో తేడాలు ఉండటం గమనించిన విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సదరు మిల్లు యజమానికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది
గుట్టుగా పర్యటన,రాష్ట్ర విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జిల్లా లో గుట్టుగా పర్యటించారు.జిల్లా వ్యాప్తంగా 64 రైస్ మిల్లులు ఉండగా పలు మిల్లులుపై అవినీతి ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం ఈ మేరకు వారు రహస్యంగా ఫిర్యాదులు వచ్చిన మిల్లుల్లో తనఖీలు నిర్వహించి వెళ్ళినట్టు తెలిసింది అయితే ఈ తనఖీలు గురించి బయటకు పోక్కపండా జాగ్రత్తలు తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సివిల్ సప్లయ్ శాఖ జిల్లా అధికారులు వివరణ కోరగా స్పందించకపోవడం గమనార్హం. అయితే దువాసిపల్లి సమీపంలో పట్టుకున్న లారీ లో రూ 7 లక్షల విలువ వైన 153 క్వింటాళ్ల బియ్యం ఉన్నయన్ని.ఈ విషయమై సివిల్ సప్లయ్ అధికారి మహర్షి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కోదండాపురం ఎస్సై స్వాతి తెలిపారు
పోలీసులు అదుపులోకి తీసుకున్న బియ్యం లారీ

  • Related Posts

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    మన ధ్యాస,నారాయణ పేట జిల్లా: తెలంగాణ రాబిన్ హుడ్, పేద ప్రజల ఆరాధ్య దైవం పండుగ సాయన్న అని.. సమాజంలో అట్టడుగు వర్గాల కోసం కృషిచేసిన మహనీయుడు పండుగ సాయన్న అని మక్తల్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కోళ్ల వెంకటేష్…

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస నారాయణ పేట జిల్లా: .ఇన్సిడెంట్ ఫ్రీగా ఎన్నికలు నిర్వహించాలి. .ఎన్నికల విధులు నిర్వర్తించే పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కోస్గి, గుండుమల్, మద్దూర్, కొత్తపల్లి మండలాల్లో ఎన్నికల నిర్వహణను శాంతియుతంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 4 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 4 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి