మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ముద్రగడ కు సంపూర్ణ ఆరోగ్యం

మండల కన్వీనర్ రామిశెట్టి నాని శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- ప్రత్తిపాడు మండలంలో తోటపల్లి గ్రామం లో ప్రసిద్ధిగాంచిన దార మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మాజీ మంత్రి వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని మండల…

పంట భీమా పథకంతోనే రైతులకు లాభం..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- పంట బీమా పథకంతో రైతులకు లాభం అని మండల వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు.అన్నవరం,మండపం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమoలో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరి సాగు చేస్తున్న బ్యాంకులో…

మండపం లో పద్మావతి కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామంలో ఏసు ప్రభువు ప్రార్థన మందిరం పాస్టర్ జాన్ దాస్ ఆధ్వర్యంలో కత్తిపూడి పద్మావతి కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు…

మండపం లో సత్య సింహ షుగర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం..

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి:- తరచుగా మూత్ర విసర్జన, అధిక దాహం, వివరించలేని బరువు తగ్గడం, అధిక అలసట, దృష్టి మసకబారడం, గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మరియు తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం వంటివి లక్షణాలు కలిగి ఉంటే వైద్యులను…

బంగారు కుటుంబాల దత్తతకు దాతలు ముందుకు రావాలి – మండల టిడిపి ప్రధాన కార్యదర్శి శేఖర్ రాజు!

పాలసముద్రం మండలం మన న్యూస్:- సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో ప్రభుత్వ విప్. జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం. థామస్ సూచనలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి4 పథకంలో భాగంగా బంగారు కుటుం బాలను దత్తత తీసుకునేందుకు పాలసముద్రం…

తమ గ్రామం సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన- ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్!

పాలసముద్రం మండలం మన న్యూస్:– పాలసముద్రం మండలం వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన ఎన్నారై పురుషోత్తం యాదవ్ తమ గ్రామంలో స్థానిక రోడ్డులు, సీసీ రోడ్లు, కాలువలు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని మంగళవారం కార్వేటినగరంలో అర్జీ ద్వారా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే…

మోడల్ పాఠశాలను సందర్శించిన ప్రధానోపాధ్యాయుడు

మన న్యూస్ పాచిపెంట జూలై 29 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంటలో ఉన్న మోడల్ పాఠశాలను మంగళవారం క్లస్టర్ హెచ్ఎం సందర్శించారు. పాఠశాలకు వెళ్లిన ఆయన ముందుగా ఈరోజు హాజరైన ఉపాధ్యాయుల అటెండెన్స్ పుస్తకాలను తనిఖీ చేశారు. అదేవిధంగా పాఠశాలలో…

మొక్కజొన్నకు పంట భీమా తప్పనిసరి

మన న్యూస్ పాచిపెంట, జూలై 29:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు మొక్కజొన్న పంటకు ఎకరానికి 330 రూపాయలు తో పంటల భీమా చేయించుకోవాలని ఈ నెల 31వ తేదీలోగా చెల్లించాలని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు…

ఎవరు అధైర్యపడవద్దు – మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి

మన న్యూస్ సాలూరు జూలై 29 :- పీఏసీ సమావేశంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం, పి ఏ సి సభ్యులు పీడిక రాజన్నదొర సమావేశం ముగిసిన అనంతరం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ని ప్రత్యేకంగా కలిసిన మాజీ డిప్యూటీ…

సుపరిపాలనలో తొలి అడుగు 4.1” కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,

మన న్యూస్ సాలూరు జూలై 29:– పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు లో మున్సిపాలిటీలోని 12, 13, 15, 16, 17 వార్డులలో ఘనంగా నిర్వహించబడింది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని, ప్రజల మద్ధతుతో ముందుకు సాగుతున్న చంద్రన్న పాలన విశేషాలను…