కార్మికుల సంక్షేమం, అభివృద్ధి, బలోపేతం చేయడమే లక్ష్యం……

కార్మికుల పక్షాన నిలబడే ఏకైక ట్రేడ్ యూనియన్ బి ఎం ఎస్ఏ రాజకీయ పార్టీకి బి ఎం ఎస్ అనుసంధానం కాదు…… మరో 6 నెలల్లో జిల్లాలో 1500 కు సభ్యత్వం చేస్తాం…భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్…

బెంగాల్ వరి నాట్లతో ఎకరానికి మూడువేలు ఆదా – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 6:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో సాంప్రదాయ వరి నాట్లు కంటే వరుసలలో కుదురుకి ఒకటి లేదా రెండు మొనలు చివరలు తుంచి నాటుకుంటే ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడి కూడా పెరుగుతుందని చీడపీడల ఉధృతి…

గూడూరు ను జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలి.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు, గూడూరును జిల్లాగా చేయాలని క్రీడాకారులు, వాకర్స్ ర్యాలీగా ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జెవివి అధ్యక్షుడు .రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో బాగంగా ప్రచారానికి వచ్చినప్పుడు…

దేవాదాయ భూమిలో ఆక్రమణల తొలగింపు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు రెండో పట్టణ పరిధిలోని పోలయ్య గుంట వద్ద కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం కు చెందిన భూమిలో కొంతమంది ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు నేడు దేవాదాయ శాఖ అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపును…

స్థానిక ఎన్నికల్లో ఇరు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయo – ఎన్నిసార్లు రేషన్ కార్డుల పంపిణీ? : బీజేపీ నేత శంకర్రెడ్డి ధ్వజం

ఎల్ బి నగర్. మన న్యూస్ :- కొత్త రేషన్ కార్డులను ఎన్నిసార్లు పంపిణీ చేస్తారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్ శంకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎల్ బి నగర్ లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు.బాలాపూర్…

సేవా కార్యక్రమాలకు గుర్తింపుగానే కీర్తి సుభాష్ కు అవార్డు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, విశాఖపట్నంలోని ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీ ప్రాంగణంలో శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సన్మాన సభలో, సొసైటీ కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులు, సేవా కార్యక్రమాలలో…

బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి..

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మండలంలో చిన్న శంకర్ల పూడి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని నియోజకవర్గ బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ ఏపూరి శ్రీనివాసరావు అన్నారు. చిన్న శంకర్ల పూడి గ్రామంలో…

ముద్రగడ త్వరగా కోలుకోవాలని గిరిజన మహిళలు పూజలు..

శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మండలంలో పాండవుల పాలెం పంచాయితీ పరిధిలో ఉన్న పొదురుపాక గ్రామంలో వేంచేసి ఉన్న రామాలయంలో…

వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయాలి – ఏపీయూడబ్ల్యూజే సభ్యుల డిమాండ్

మన న్యూస్ సాలూరు జూలై 5 :- వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు వెంటనే మంజూరు చెయ్యాలని ఏపీయూడబ్ల్యూజే సభ్యులు డిప్యూటీ తాసిల్దార్ బలివాడ రాజశేఖర్ కు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. విలేకరులు ఇచ్చిన వినతి పత్రంలో పొందుపరిచిన ముఖ్య…

బిడ్డ పుట్టిన గంటలోపు తాగే తల్లిపాలు టీకా లాంటిది-ఐసిడిఎస్ సిడిపిఓ మెహబూబి

గూడూరు, మన న్యూస్ :- బిడ్డ పుట్టిన గంటలోపు తాగే తల్లిపాలు బిడ్డకు టీకా లాంటిదని ఐసిడిఎస్ సిడిపిఓ మెహబూబీ పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం చెన్నూరు సెక్టార్ చెన్నూరు పార్టీ మిట్ట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు.…

You Missed Mana News updates

పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు