మొగిలీశ్వర స్వామి సేవలో శాలివాహన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్

బంగారుపాళ్యం ఆగస్ట్ 06 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండ లం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీకామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి వారిని రాష్ట్ర శాలివాహన (కుమ్మరి) కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ దర్శించుకోవడం జరిగింది.ఆయనకు ఆలయ అధికారులు…

ముద్రగడ ఆరోగ్యం కోసం అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- శంఖవరం మండలం సిద్ది వారి పాలెం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన అయ్యప్ప స్వామి దేవాలయంలో మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో…

పొలం పిలుస్తోంది కార్యక్రమం

తవణంపల్లి ఆగస్టు 6 మన న్యూస్ నల్లిసెట్టిపల్లి గ్రామంవివిధ పంటలలో ఎరువుల యాజమాన్యం గురించి వివరించడం జరిగింది.. నత్రజని ఎరువులను (యూరియా) ఎక్కువ వాడడం వల్ల కలుగు దృష్ప్రయోజనాలను మరియు సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువుల, నానో యూరియా నానో డి…

కృష్ణా జిల్లాలో కానూరు శాఖను ప్రారంభించిన ఐసిఐసిఐ బ్యాంక్

మన న్యూస్ ,విజయవాడ, ఆగస్టు 6: ఐసీఐసీఐ బ్యాంక్ కృష్ణా జిల్లాలోని కానూరులో (విజయవాడ వద్ద) 100 ఫీట్ రోడ్డులో కొత్త శాఖ ఏర్పాటు చేసింది. జిల్లాలో 18వదైన ఈ శాఖలో ఏటీఎం కూడా ఉంది. ఈ శాఖలో ఏటీఎం 24x…

హోటళ్లపై మునిసిపల్ అధికారులు దాడులు

మనన్యూస్ సాలూరు ఆగస్టు 6 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పట్టణంలో ఉన్న పలు హోటళ్లపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి పలువురుకి ఫైన్లు విధించారు. వివరాలకు వెళ్తే పట్టణంలో ఉన్న కొన్ని హోటల్స్ లో నిబంధనలు పాటించలేదన్న ఫిర్యాదుల…

సీఎం చంద్రబాబు నాయుడు కు నాయి బ్రాహ్మణులు రుణపడి ఉంటాం

ఉచిత విద్యుత్ ఆమోదం హర్షనీయం- నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మన న్యూస్,తిరుపతి : నాయీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు రుణపడి ఉంటామని రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం తెలిపారు. నేడు…

అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్:- కోట మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 20వ రోజు లో భాగంగా.ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని, సూపరిపాలన పాంప్లెట్ అందించి, ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తున్న గూడూరు ఎమ్మెల్యే డాక్టర్…

33 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు

మన న్యూస్ సాలూరు ఆగస్టు 6 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు రూరల్ లో అక్రమంగా తరలిస్తున్న 133 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఒడిస్సా రాష్ట్రం డుంబ్రిగూడ గ్రామానికి చెందిన కొర్రా డానియల్, దివాకర్, రాంబాబు,…

రజక వృత్తి దారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

కాకినాడ, ఆగస్ట్ మన న్యూస్ :- కూటమి ప్రభుత్వం రజకులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో హామీలు ఇచ్చిన విధంగా రజకులకు రక్షణ చట్టం, కార్పొరేషన్ ద్వారా రుణాలు,…

దళితులపై కూటమి హయాంలో పెరిగిన దాడులు లిక్కర్ స్కామ్లో అందరూ జైలుకే – కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

ఖనిజాల అప్పగింత కోసం ఆదివాసీలపై అరాచకంబీజేపీ హయాంలో 14.50 లక్షల కోట్ల రుణ మాఫీలో లక్ష కోట్ల అవినీతి ఈవీఎం ట్యాంపరింగ్ల వల్లే బీజేపీ విజయం___2029లో కేంద్రంలో కాంగ్రెస్ విజయం ఖాయం సిడబ్లుసి మాజీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా…

You Missed Mana News updates

పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు