Category: ఆంధ్రప్రదేశ్

జనసేన నాయకులు కంబాల మౌనిక లక్ష్మణ్ ఆధ్వర్యంలో విజయవంతంగా మూలపేట గ్రామంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

మనన్యూస్,పిఠాపురం:నియోజకవర్గం ఉ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం నందు ఈరోజు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు మూలపేట గ్రామ సర్పంచ్ కంబాల మౌనిక లక్ష్మణ ఆధ్వర్యంలో అంజు కంటి ఆసుపత్రి ఉచిత మెగా వైద్య శిబిరం డాక్టర్ తేజ…

పంటల పరిస్థితి కి అనుగుణం గానే పంటల ప్రణాళిక సిద్ధం.

ప్రకృతి వ్యవసాయo పై అవగహన సదస్సు మనన్యూస్,శంఖవరం,అపురూప్:ప్రకృతి వ్యవసాయoలో భాగంగా ఖరీఫ్ 2025 కార్యాచరణ ప్రణాళిక వ్యవసాయ అనుబంధ శాఖలు, డీ ఆర్ డీ ఏ,ఎన్ ఆర్ జి ఎస్ సమన్వయంతో పని చేసి తయారు చేయాలి అని జిల్లా ప్రకృతి…

పిల్లి సతీష్ కుటుంబాన్ని పరామర్శించిన ముదునూరి.

మనన్యూస్,శంఖవరం,అపురూప్:కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గం, వేములపాలెం గ్రామం లో .ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు బుధవారం పర్యటించారు.ప్రత్తిపాడు మండలం వేములపాలెం గ్రామానికి చెందిన పిల్లి సతీష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు.…

స్పార్క్ సీఈవో సాయి ప్రదీప్ యూత్ పార్లమెంటుకు ఎంపికయ్యారు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం రాష్ట్రస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2025కు కాకినాడ జిల్లా ఏలేశ్వరం కు చెందిన విద్యార్థి ఎస్.సాయి ప్రదీప్ ఎంపికయ్యారు. ఏపీ అసెంబ్లీలో జరిగే యూత్ పార్లమెంటులో సాయి ప్రదీప్ శ్రీకాకుళం జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తారు.…

వైసిపి నాయకులు మున్వర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:ఆచారి వీధి లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వైసిపి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మున్వర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును పర్వత రెడ్డి…

ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్

రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్ మనన్యూస్,పిఠాపురం:దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు అనువారు నుండి రూ. 20,000 లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై ఎల్. గుణశేఖర్ మరియు అతని వ్యక్తిగత డ్రైవర్ శివ…

నెల్లూరు రూరల్ కోడూరుపాడు 43వ రోజు గడపగడపకు కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరురూరల్:నియోజకవర్గ పరిధిలో 43వ రోజు మంగళవారం గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం 1వ డివిజన్, కోడూరుపాడు కొత్త సంఘం నుండి ప్రారంభమైంది. ప్రతి ఇంటిలో హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్దిన మహిళలు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో…

నెల్లూరు రూరల్ లో శరవేగంగా అభివృద్ధి పనులు తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరురూరల్:నియోజకవర్గ పరిధిలోని 30 మరియు 31వ డివిజన్ లలో స్థానిక ప్రజలతో కలసి అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపనలు చేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…

కేసులకు బెదిరే ప్రసక్తే లేదు”మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

మనన్యూస్,సర్వేపల్లి:నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ముత్తుకూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి.ఈ…

నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే సత్యప్రభుతోనే సాధ్యం నియోజకవర్గ అభివృద్ధికి 15 కోట్ల 83 లక్షలు…

మనన్యూస్,శంఖవరం:ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నియోజక వర్గంలో వివిధ రోడ్ల నిర్మాణమునకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ 15 కోట్ల 83 లక్షల రూపాయల నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న…