అల్లా దయ ముస్లీంలందరిపై మెండుగా ఉండాలిః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతిఃరాష్ట్ర ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఇప్తార్ విందు ఇచ్చింది. స్థానిక ఆర్సీ రోడ్డులోని షాదిమహల్ లో బుధవారం సాయంత్రం నమాజ్ అనంతరం ఇప్తార్ విందు జరిగింది. ఇప్తార్ విందును రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ, వక్ప్ బోర్డ్ సంయుక్తంగా ముస్లీంలకు ఇచ్చారు.…