64 కేజీల గంజాయి పట్టివేత,టాటా సఫారీ వాహనం స్వాధీనం,ఒక వ్యక్తి అరెస్టు

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి బెంగళూరు కు టాటా సఫారీ కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని బుధవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.వివరాల్లోకి వెళితే.ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ నుంచి బెంగళూరు కు గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు,కొత్తగూడెం…

ధ్రువ పత్రాలు లేని మద్యం సేవించి వాహనాలు నడిపిన చర్యలు తప్పవు

మనన్యూస్,కామారెడ్డి,మాచారెడ్డి: సిరిసిల్ల రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్సై అనిల్,వాహనాల తనిఖీలో భాగంగా ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జరిమానా విధించడం జరిగిందని ఎస్సై అనిల్ అన్నారు,ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ…

ధ్రువ పత్రాలు లేని మద్యం సేవించి వాహనాలు నడిపిన చర్యలు తప్పవు

మనన్యూస్,మాచారెడ్డి: కామారెడ్డి సిరిసిల్ల రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్సై అనిల్,వాహనాల తనిఖీలో భాగంగా ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జరిమానా విధించడం జరిగిందని ఎస్సై అనిల్ అన్నారు సందర్భంగా ఎస్సై అనిల్…

వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించాలి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మనన్యూస్,బద్రాద్రి,కొత్తగూడెం:రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.మంగళవారం హైదరాబాద్ నుండి ఇతర ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని…

సైబర్ సేఫ్టీలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ : సీఎం రేవంత్ రెడ్డి

మనన్యూస్,శేరిలింగంపల్లి:ఒకప్పుడు హత్య,దోపిడీలు తీవ్ర నేరాలుగా ఉండేవని,కానీ ఈరోజున సైబర్ నేరాలు అత్యంత తీవ్రమైనవిగా భావించబడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.హైదరాబాద్ హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ 2025 (షీల్డ్)ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా సైబర్ నేరాలు,సైబర్ భద్రతపై ఆయన…

మానవత్వం చాటుకున్న వర్క్ ఇన్స్పెక్టర్ సింగారయ్య

మనన్యూస్,పినపాక:మండలం సీతంపేట గ్రామానికి చెందిన పూస వెంకటేష్ ఇళ్ళు కాలిపోయిన విషయం తెలుసుకున్న ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్,శ్రీ జై సాయి బుక్ స్టాల్ బయ్యారం క్రాస్ రోడ్ నిర్వాహకులు మంగళగిరి సింగారయ్య వారి కుటుంబానికి చేయూతనందించారు.25 కేజీ ల బియ్యం అందించారు.అధికారులు,పాత్రికేయులు,ప్రజాప్రతినిధులు,సమాజ…

సింగరేణి ఎస్ఎంఎస్ ప్లాంట్ లో ఎండి ఆదేశాలు అమలు చేయాలి భూ నిర్వాసితులను ఉపాధి కల్పించాలి

ఏరియా ఎస్ ఓ టు జిఎం డి.శ్యాంసుందర్ కి వినతి పత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు మనన్యూస్,పినపాక:నియోజకవర్గంలో మణుగూరు ఏరియా ఎక్స్ ప్లోజివ్ విభాగం ఎస్ఎంఎస్ ప్లాంట్ లో సింగరేణి ఎండి ఎన్ బలరాం ఆదేశాలు కచ్చితంగా అమలు…

నిషేధిత గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులు అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:నిషేధిత గంజాయి రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు రూరల్ సిఐ రామన్,దేవునిపల్లి ఎస్సై రాజు,సిబ్బందితో కలిసి మధ్యాహ్న సమయంలో బైపాస్ వద్ద నిజామాబాద్ నుండి కామారెడ్డికి వస్తున్న వాహనాలను తనిఖీలు నిర్వహించగా వాహనాల తనిఖీలో భాగంగా కారు లో మోటార్…

వృద్దులకు,మానసిక దివ్యాంగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ.రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలా రెడ్డి.

మన న్యూస్, హైదరాబాద్ నగరంలోని మేడ్చల్ చౌదరిగుడలోని లహరి వృద్ధాప్య,మానసిక గృహంలో ఉండే బాధితులకు చలికాలం మొదలవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలా రెడ్డి నిర్వకులతో కలిసి చింతల నిర్మలా రెడ్డి ట్రస్ట్ తరపున…

ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేత..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాలయంలో డీఎస్సీ 2008 బ్యాచ్ కు చెందిన నలుగురు నూతన ఉపాధ్యాయులకు ఎంఈవో లు తిరుపతి రెడ్డి, అమర్ సింగ్ లు కలిసి నియామక పత్రాలను అందజేశారు.ఉమ్మడి నిజాంసాగర్ మండలానికి చెందిన…

You Missed Mana News updates

విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం
కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి
అప్పసముద్రం ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు – తక్షణ సాయం అందజేత…గాయపడిన తొమ్మిది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు…
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.
మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….
అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు