వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏన్ ఫోర్స్ మెంట్ ఓఎస్డి శ్రీధర్ రెడ్డి తనిఖీ
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ఏన్ ఫోర్స్ మెంట్ టీం -3 ఓఎస్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను…