నేడు ఏలేశ్వరం డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ వర్క్ షాప్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆద్వర్యంలో జాతీయ వర్క్ షాప్ ను స్థానిక లారీ వొనెర్స్ అస్సోసియేసన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ డి.సునీత విలేకరుల సమావేశమలో తెలిపారు.ప్రధానమంత్రి ఉచ్ఛతర శిక్షా అభియాన్…

జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల

మన న్యూస్ ,నెల్లూరు: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బుధవారం ఉదయం విడుదలయ్యారు.ఈ సందర్భంగా జైలు వద్ద వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ మెరీగ మురళీధర్,…

నెల్లూరు ,రామలింగాపురం , అండర్ బ్రిడ్జి వద్ద శరవేగంగా జరుగుతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణం పనులు.

మన న్యూస్, నెల్లూరు రూరల్:నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 19వ డివిజన్ రామలింగాపురం అండర్ బ్రిడ్జి నందు 60 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న సి.సి. రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. శరవేగంగా సాగుతున్న…

పేటమిట్టలో జాబ్ మేళాను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్

మన న్యూస్ పూతలపట్టు ఆగస్ట్-20 పూతలపట్టు మండలం, పేటమిట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో పేటమిట్ట అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు…

అనారోగ్యంతో మృతి చెందిన టిడిపి కార్యకర్త ఖాదర్ భాషా కుటుంబాన్ని పరామర్శించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్

మన న్యూస్ యాదమరి ఆగస్ట్-20 పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, బుడితిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఖాదర్బాషా కుటుంబాన్ని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పరామర్శించారు. ఇటీవల అనారోగ్య బారినపడి ఖాదర్ బాషా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న…

పెన్షన్ తొలగింపుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్

మన న్యూస్ పూతలపట్టు ఆగస్ట్-20* పూతలపట్టు నియోజకవర్గంలో పెన్షన్ తొలగింపుపై పూతలపట్టు నియోజకవర్గం అధికారులతో పూతలపట్టు శాసనసభ్యులు  మురళీమోహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని పూతలపట్టు శాసనసభ్యులు కార్యాలయంలో *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* పీడీ…

రైతు సేవా కేంద్రాలలో రైతులకు గ్రామ సభ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్

మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-20        తవణంపల్లి మండల రైతు సేవ కేంద్రాలలో రైతులకు జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ అద్వర్యం లో  గ్రామసభ నిర్వహించడం జరిగింది. టీ పుత్తూరు మరియు పుణ్య సముద్రం రైతు సేవ కేంద్రాల ద్వారాగుజ్జు పరిశ్రమకు మామిడి…

విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేస్తున్న మండల విద్యాశాఖ అధికారిణి హేమలత

మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-20            చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం పొగాకు నియంత్రణలో భాగంగా జులై 1 నుండి జులై 21 వరకు అత్యధిక సంఖ్యలో సంతకాలు సేకరించిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారిణి హేమలత పాఠశాల బ్యాగులు పంపిణీ చేశారు.…

ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించి వారి ఆర్థిక బకాయిలు తక్షణమే చేల్లించాలని డిమాండ్ చేసిన ఎస్ టి యూ కార్యవర్గ సభ్యులు

మన న్యూస్ యాదమరి ఆగస్ట్-20 ఈరోజు యాదమరి  మండలంలో వివిధ పాఠశాలలను సందర్శించి రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టియూ) సభ్యత్వ స్వీకరణ, ఉపాధ్యాయుల సమస్యల సేకరణ కార్యక్రమము  నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ఎస్టియూ చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి…

నన్ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు……… కావలి ఎమ్మెల్యే దగు మాటి వెంకట కృష్ణారెడ్డి

*జలదంకి మండలం అన్నవరంలోని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డికి చెందిన క్రషర్ వద్ద రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు. *వైసీపీ రౌడీ మూకలని‌ పట్టుకుని పోలీసులకి అప్పగించిన‌ క్రషర్ సిబ్బంది.*మారణాయుధాలు స్వాధీనం చేసుకుని, నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు.*కావలి మాజీ ఎమ్మెల్యే…

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి