నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతా………. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు
మన ధ్యాస, నెల్లూరు, మార్చి 29 :నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె బోట్ల మాయానికి సంబంధించి తన ప్రమేయం ఉందని ఆధారాలతో సహా ఒక్క శాతం నిరూపించిన తన స్థానానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలనుంచి శాశ్వతంగా వైదొలుగుతానని రాజ్యసభ సభ్యులు బీదా…