Author: DURGASRINIVAS

Good

ఏలేశ్వరం ఘనంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమo.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం. ఏలేశ్వరం నగర పంచాయతీ లో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌభాగ్య సరోజినీ మాట్లాడుతూ పట్టణంలో 28 కేంద్రాలు…

ఏలేశ్వరం లో ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మన ధ్యాస ప్రతినిధి ఏలేశ్వరంఏలేశ్వరం నగర పంచాయతీ లో 1,20 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బత్తిన శ్రీను, పేకల…

ఏలేశ్వరంలో దివ్యాంగులకు రగ్గులు పంపిణీ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం;పట్టణంలోని క్వారీపేట ప్రాంతంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఫౌండర్,జాతీయ అధ్యక్షుడు,కస్తాల సుధాకర్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది దివ్యాంగులకు ఆదివారం రగ్గుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం…

ఏలేశ్వరంలో కొసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో భగత్ సింగ్,చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:,ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో షహీద్ భగత్ సింగ్,కామ్రేడ్ చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు,విప్లవ యువజన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.భారతదేశ స్వాతంత్రం…

పవర్ గ్రిడ్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరైన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన,స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న అమరజీవి జలధార జల జీవన మిషన్ వాటర్ గ్రిడ్ పథకం పనులకు శంకుస్థాపన కార్యక్రమం పెరవలి వద్ద ఘనంగా జరిగింది.వేల కోట్ల రూపాయల…

విశ్రాంత ఉద్యోగ సంఘ నేత మృతి.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు ఉద్దగిరి సోమరాజు(98)శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు.ఆయన 35 సంవత్సరాల పైగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా సేవలందించడమే కాకుండా వందలాది మంది విద్యార్థులకు నవోదయ, భూపతిపాలెం, కోరుకొండ…

లింగంపర్తి లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: మండల పరిధి లింగంపర్తి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ ప్రచార కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించారు.లింగంపర్తి గ్రామ సచివాలయం వద్ద ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ…

వ్యక్తిగత శుభ్రత కు ముస్తాబు కార్యక్రమం దోహదం చేస్తుంది.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత కు ముస్తాబు కార్యక్రమం దోహదం చేస్తుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమాన్ని ఏలేశ్వరం మండలం పరిధి సి. రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత…

లింగంపర్తి హైస్కూల్లో బాల్య వివాహా ముక్తి భారత్ హాజరైన సీడీపీఓ పద్మావతి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం లింగంపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్తిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టుల సిడిపివో పద్మావతి ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ముందుగా పాఠశాల…

టి రాయవరంలో రైతులకు యూరియా కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:రైతులకు యూరియా కష్టాలను లేకుండా చేయడానికే యూరియా కార్డు విధానం ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు.ప్రత్తిపాడు మండలం టి రాయవరం గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారిణి జోకా అమృత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి…