అర్బన్ పీహెచ్సీలో జాతీయ డెంగ్యూ దినోత్సవం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :పట్టణంలోని స్థానిక కృష్ణాలయం వీధి అర్బన్ పీహెచ్సీలో ఆస్పత్రి ప్రధాన వైద్యురాలు ఎం సౌభాగ్య సరోజ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆస్పత్రి సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా…

కాకినాడలో తిరంగా యాత్రలో పాల్గొన్న ప్రత్తిపాడు నియోజకవర్గ బిజెపి నేతలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఉగ్రవాదులకు,పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలకు,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సంఘీభావంగా శుక్రవారం కాకినాడ మెయిన్ రోడ్ టుటౌన్ నుండి మసీద్ సెంటర్ వరకు జరిగిన…

మే20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి—ఏఐటియుసి—సిఐటియు

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: కార్మికుల హక్కులను హరించే 4 లేబర్‌ కోడ్లు రద్దు చేయాలని, సమాన పనికి- సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వరంగ సంస్థలు పరిరక్షణ కోసం, మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని మరియు తదితర సమస్యలను…

పురుగు మందు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ—- వ్యవసాయ అధికారి ఎం నాగరాజు

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: జిల్లా కలెక్టర్ & జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు బద్వేల్, గోపవరం మండలాలకు చెందిన విత్తన, ఎరువులు, పురుగు మందుల డీలర్ల దుకాణాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయం…

ఫ్రెండ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే16: బద్వేల్ జడ్పీ హైస్కూల్లో, మరియు సాధన ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 2024-2025 సంవత్సరంలో టెన్త్ క్లాసులో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారమును, గురువారం బద్వేల్ లోని సాధన ఇంగ్లీష్…

దర్గా ప్రహరీ గోడను కూల్చిన అధికారుల్ని సస్పెండ్ చేయాలి—ఆవాజ్ కమిటీ.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: బద్వేల్ పట్టణం నందు జయ సుబ్బారెడ్డి కాలేజ్ ప్రక్కన గత 50 సంవత్సరాల క్రితం నుండి మాబు సుభాని దర్గా( జండా చెట్టు )ఉన్నది నిన్నటి దినం మున్సిపల్ అధికారులు దర్గా…

సమాచార హక్కు చట్టం-2005 అవగాహన సదస్సు—-కమిషనర్ నరసింహారెడ్డి

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: బద్వేలు పట్టణం లోని అబ్బరాతి వీధి సచివాలయం వద్ద రాష్ట్ర సమాచార కమిషనర్ ఆదేశాల మేరకు బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సమాచార హక్కు చట్టం-2005 గురించి ప్రజలకు అవగాహన సదస్సు…

దేవాలయాలు, మజీద్,చర్చి ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి—రూరల్ సీఐ నాగభూషన్, ఎస్సై శ్రీకాంత్

కడప జిల్లా: బద్వేల్: గోపవరం: మన న్యూస్: మే 16: బద్వేల్, గోపవరం మండలాలలో గ్రామ పెద్దలతో గురువారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సిఐ నాగభూషణ్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు…

తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరుపేదల నిరసన సెగ.

కడప జిల్లా: గోపవరం: మన న్యూస్: మే 15: గోపవరం మండలం పి పి కుంట వద్ద గత రెండు సంవత్సరాలుగా నీడ గూడు లేని నిరుపేద ప్రజలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ స్వార్థాలకు అనుకూలంగా…

కోతుల బెడద తప్పించిన.. అధికారులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో కోతుల స్వైర విహారంతో ప్రజలు భయాందోళలు చెందుతున్నారు. కోతులు గుంపులుగా చేరి,ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.నివాసాల్లో చొరబడి తినే తినుబండరాలు సైతం అవి లాక్కునిపోతున్నాయి వస్తువులు ఎత్తుకుపోతున్నాయని పలువురు…

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు