టి.కె.యం. పురం గంగమ్మ జాతరలో పాల్గొన్న టీడీపీ నాయకులు
Mana News :- వెదురుకుప్పం మండలంలోని టి.కె.యం. పురం గ్రామంలో జరగిన గంగమ్మ జాతర మహోత్సవంలో తెలుగు దేశం పార్టీ నాయకులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్, వాణిజ్య విభాగ నియోజకవర్గ…