ఘనంగా గాయత్రి మాత అభిషేకం శాకంబరి దేవి అలంకరణ
మీర్ పేట్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ న్యూ గాయత్రి నగర్ ఫేస్ 2లోప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం లో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ భాస్కర్ కమిటీ సభ్యులు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, సెక్రటరీ…
చెంగారెడ్డి గారికి ఘన సత్కారం: వెదురుకుప్పం మండలం తిరుమల రాజుపురంలో బీజేపీ జెండా ఆవిష్కరణ,
వెదురుకుప్పం, Mana News,:– జూలై 13, 2025 :- ఈ రోజు వెదురురుకుప్పం మండలంలో తిరుమల రాజుపురంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన చెంగారెడ్డి అభినందన సభ మండల అధ్యక్షుడు బి. అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో…
ఏఎన్ఎం వనజ్యోతి సేవలకు పురస్కారం.
ఉరవకొండ మన న్యూస్: వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో మాత శిశు సంరక్షణ కార్యక్రమాలు, మరియు గర్భవతులకు, బాలింతులకు, 5సంవత్సరాల పిల్లలకు వ్యాధి నోరోధక టీకాలు అందించడం లో మెరుగైన పాత్ర అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసావాలు జరిగేటట్లు కృషి…
ఇద్దరు మంత్రులకు నా సోదరుడు రాజా అని పరిచయం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్…
ఎస్ఆర్ పురం, మన న్యూస్… గంగాధర్ నెల్లూరు మండలం గంగాధర్ నెల్లూరు మండల కేంద్రం పరిధిలో నూతన అన్న క్యాంటీన్ కు భూమి పూజ చేసిన చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్…
ఇద్దరు మంత్రులను సన్మానించిన టిడిపి యువ నాయకుడు తాళ్లూరి శివ
ఎస్ఆర్ పురం, మన న్యూస్…. చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ , విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎంపీ దగ్గు మల్ల ప్రసాదరావును పాలసముద్రం మండలం టిడిపి యువ నాయకుడు ప్రకృతి…
శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములో ప్రత్యేక పూజలు ఎనుముల కొండల్ రెడ్డి
కర్మన్ ఘాట్ . మన న్యూస్ :- ప్రసిద్ధి చెందిన శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానమునకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి సోదరుడు శ్రీ ఎనుముల కొండల్ రెడ్డి శ్రీ స్వామి వారి దర్శనార్థము విచ్చేయగా వారికి ఆలయ వేద…
వచ్చే నెల 15 నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం..
మన న్యూస్,తిరుపతి :– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో వచ్చే నెల 15 నుండి రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణమని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. శనివారం 29వ డివిజన్…
మామిడి రైతులపై జగన్ రెడ్డి కుట్రలు మరొకసారి బట్టబయలు…రైతుల ద్రోహి జగన్ రెడ్డి – రాష్ట్ర యాదవ కార్పొరేషత్ చైర్మన్ నరసింహ యాదవ్
మన న్యూస్,తిరుపతి :– వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులపై కుట్రపూరిత అనాలోచిత నిర్ణయాలు కర్ణాటక సాక్షిగా మరొకసారి బట్టబయలు అయ్యాయని రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పేర్కొన్నారు. రేణిగుంట రోడ్ లోని పార్టీ కార్యాలయంలో…
వీకే యూనివర్సిటీ ఫ్యామిలీ ఫౌండేషన్ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,
మన న్యూస్ సాలూరు జూలై 12:- సాలూరు మండలంలోని బాగువలస గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీకే యూనివర్సల్ ఫ్యామిలీ ఫౌండేషన్ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు . అనంతరం విద్యార్థులకు 20 సైకిళ్లను పంపిణీ చేశారు.…
22న నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు..
మన న్యూస్, తిరుపతి, జులై 12 : ఈనెల 22వ తేదీ తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కోసం బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించినట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆవులపాటి…