ఎమ్మెల్యే చే గంగజాతర పోస్టర్ ఆవిష్కరణ
మన న్యూస్,తిరుపతిఃతాతయ్యగుంట గంగజాతర వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం ఉదయం ఆవిష్కరించారు. మే 6వ తేది చాటింపుతో జాతర ప్రారంభమై మే 13వ తేది వరకు జరుగుతాయని ఆయన చెప్పారు. మే 14 తేది తెల్లవారుజామున అమ్మవారి…
భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలి- నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు రూరల్, ఏప్రిల్ 26:– నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆర్డిఓ, పోలీస్ శాఖ మరియు వివిధ శాఖల సంబంధిత అధికారులతో శనివారం శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి…
నెల్లూరు నగరం 39 వ డివిజన్ లో వైయస్సార్సీపి ఆధ్వర్యంలోమజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 26 :– వైస్సార్సీపీ విద్యార్థి విభాగం నేత తౌఫిక్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం పలువురు స్థానికులకు చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా మజ్జిగ అందజేశారు.చలివేంద్రం ఏర్పాటు ఆలోచన చేసిన…
మహిళల పక్షపాతి ఎన్డీఏ ప్రభుత్వం- ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్,తిరుపతిఃమహిళల సాధికారత కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. మహిళలకు ఇచ్చిన ప్రతి హామిని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన తెలిపారు. ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని సిఎన్ సి సెంటర్ లో ఎమ్మెల్యే…
హలో బేబీ మూవీ రివ్యూ & రేటింగ్ !!!
Mana News :- ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న (శుక్రవారం) థియేటర్స్ లో విడుదల అయ్యింది, కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో…
నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు భరోసా-కోట చంద్రశేఖర్,నాయీ బ్రాహ్మణ సాధికార సమితి,తెలుగుదేశం పార్టీ
Mana News, శ్రీకాళహస్తి.:- శతాబ్దాల చరిత్ర కలిగిన క్షవర వృత్తిని ఆధారంగా చేసుకొని బ్రతుకు జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు భరోసా కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట…
అంగన్వాడీ సెంటర్ లో పోషణ పక్షం కార్యక్రమం
నర్వ మండలం మన న్యూస్:- నర్వ మండలం సీపూర్ గ్రామం లో అంగన్వాడీ సెంటర్ లో శుక్రవారం యోగ పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగ గురువు నౌసు నరసింహులు చేతుల మీదుగా అంగన్వాడీ పిల్లల తల్లీ లకు…
జనసేన మౌన నిరసన
మన న్యూస్,తిరుపతిః– జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి జనసేన ఘనంగా నివాళులు అర్పించింది. గురువారం సాయంత్రం ఎన్డీఓ కాలనీలోని జనసేన పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ నాయకులు మౌన నిరసన నిర్వహించారు. జనసేన పార్టీ మృతులకు నివాళిగా…
ప్రవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల తో ర్యాలీ..
మన న్యూస్,తిరుపతి, ఏప్రిల్ 25 :– జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని నిరసిస్తూ శుక్రవారం తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ర్యాలీ నిర్వహించారు. గాయపడిన పర్యాటకులు త్వరగా…
కావలిలో ఏప్రిల్ 27వ తేదీ విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ.
మన న్యూస్, కావలి, ఏప్రిల్ 25 :– కావలి నియోజకవర్గ దివ్యాంగులకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిళ్ల పంపిణీకి సర్వం సిద్ధం. అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం. 27న సమావేశానికి ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు. హాజరు కానున్న…