ప్రవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల తో ర్యాలీ..

మన న్యూస్,తిరుపతి, ఏప్రిల్ 25 :– జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని నిరసిస్తూ శుక్రవారం తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ర్యాలీ నిర్వహించారు. గాయపడిన పర్యాటకులు త్వరగా కోలుకోవాలని ఆ దైవదైవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్, అధ్యక్షులు రూపేష్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ నగరంలోని పలు వీధుల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కార్యదర్శి భాష కోశాధికారి మల్లి, హరి, రాము, కమలాకరరావు, సుబ్రహ్మణ్యం, దేవా, ట్రావెల్స్ యజమానులు, వర్కర్లు పాల్గొన్నారు.

Related Posts

పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ

Mana News,పుత్తూరు:- అఖిల భారతీయ క్షత్రియ మహాసభ,(1897) పుత్తూరు వీరిచే కె. యన్. రోడ్డు హిమజ స్కూల్ వద్ద ఎండలు తీవ్ర ముగా ఉన్నందున పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ చేసారు. Dr. రవిరాజు, ఎం.…

నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:

Mana News, తిరుపతి, 28.04.2025]: అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మకమైన “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” నీ అందుకున్నది. ఈ అవార్డ్ కార్పొరేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఘనంగా భీరప్ప కామరథిల కళ్యాణ మహోత్సవం

  • By RAHEEM
  • April 28, 2025
  • 2 views
ఘనంగా భీరప్ప కామరథిల కళ్యాణ మహోత్సవం

పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ

పుత్తూరు ప్రజలకు చల్లని ఐస్ క్రీమ్స్, 300 మందికి వితరణ

నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:

నైపుణ్యాభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “బెస్ట్ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదురుగు స్పాట్ డెడ్!

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదురుగు స్పాట్ డెడ్!

నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!