బంగారు కుటుంబాల దత్తతకు దాతలు ముందుకు రావాలి – మండల టిడిపి ప్రధాన కార్యదర్శి శేఖర్ రాజు!
పాలసముద్రం మండలం మన న్యూస్:- సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో ప్రభుత్వ విప్. జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం. థామస్ సూచనలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి4 పథకంలో భాగంగా బంగారు కుటుం బాలను దత్తత తీసుకునేందుకు పాలసముద్రం…
తమ గ్రామం సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన- ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్!
పాలసముద్రం మండలం మన న్యూస్:– పాలసముద్రం మండలం వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన ఎన్నారై పురుషోత్తం యాదవ్ తమ గ్రామంలో స్థానిక రోడ్డులు, సీసీ రోడ్లు, కాలువలు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని మంగళవారం కార్వేటినగరంలో అర్జీ ద్వారా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే…
మోడల్ పాఠశాలను సందర్శించిన ప్రధానోపాధ్యాయుడు
మన న్యూస్ పాచిపెంట జూలై 29 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంటలో ఉన్న మోడల్ పాఠశాలను మంగళవారం క్లస్టర్ హెచ్ఎం సందర్శించారు. పాఠశాలకు వెళ్లిన ఆయన ముందుగా ఈరోజు హాజరైన ఉపాధ్యాయుల అటెండెన్స్ పుస్తకాలను తనిఖీ చేశారు. అదేవిధంగా పాఠశాలలో…
మొక్కజొన్నకు పంట భీమా తప్పనిసరి
మన న్యూస్ పాచిపెంట, జూలై 29:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు మొక్కజొన్న పంటకు ఎకరానికి 330 రూపాయలు తో పంటల భీమా చేయించుకోవాలని ఈ నెల 31వ తేదీలోగా చెల్లించాలని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు…
ఎవరు అధైర్యపడవద్దు – మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి
మన న్యూస్ సాలూరు జూలై 29 :- పీఏసీ సమావేశంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం, పి ఏ సి సభ్యులు పీడిక రాజన్నదొర సమావేశం ముగిసిన అనంతరం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ని ప్రత్యేకంగా కలిసిన మాజీ డిప్యూటీ…
సుపరిపాలనలో తొలి అడుగు 4.1” కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,
మన న్యూస్ సాలూరు జూలై 29:– పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు లో మున్సిపాలిటీలోని 12, 13, 15, 16, 17 వార్డులలో ఘనంగా నిర్వహించబడింది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని, ప్రజల మద్ధతుతో ముందుకు సాగుతున్న చంద్రన్న పాలన విశేషాలను…
మంత్రి కొల్లు రవీంద్ర కు ఘన స్వాగతం
మన న్యూస్,తిరుపతి :రాష్ట్ర భూగర్భ గనుల శాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కు మంగళవారం రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర పంచాయతీరాజ్ చంబరు ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య…
తప్పిపోయిన ఇద్దరు బాలికల ఆచూకీని 3 గంటల్లో ట్రేస్ చేసినఇంద్ర పాలెం పోలీసులు
కాకినాడ జూలై 29 మన న్యూస్ :- కాకినాడ రూరల్ మండలం ఎస్. అచ్యుతాపురం గ్రామానికి చెందిన తప్పిపోయిన ఇద్దరు బాలికల ఆచూకీని ఇంద్ర పాలెం పోలీసులు 3 గంటల్లో అమలాపురంలో విజయవంతంగా గుర్తించారు. ఇంద్ర పాలెం ఎస్ఐ, సిబ్బంది ముమ్మర…
ఎకరానికి 330 రూపాయలతో మొక్కజొన్న పంటకు పంటల భీమా – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు
మన న్యూస్ పాచిపెంట జులై 29 :-పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో రైతులు మొక్కజొన్న పంటకు ఎకరానికి 330 రూపాయలు తో పంటల భీమా చేయించుకోవాలని ఆఖరి తేదీ జూలై 31 అని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. మిత్తి…
పొలం పిలుస్తుంది – వ్యవసాయ శాఖ అధికారి కే శిరీష
మన న్యూస్ సాలూరు జూలై 29:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కరడవలస గ్రామం లో మండల వ్యవసాయ అధికారి కే శిరీష ఆధ్వర్యం లో పొలం పిలుస్తుంది మరియు వరి పొలంబడి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో…