అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు రూరల్ పరిధిలోని గాంధీనగర్ ఇందిరమ్మ కాలనీ 5 వ వీధి వద్ద అనుమానస్పద స్థితిలో భాను (32) అనే మహిళ మృతి. మృతి చెందిన మహిళ ఇంటి సమీపంలో ఎవరో ఆటోలో తీసుకొచ్చి అక్కడ…

ఆరోగ్య సంజీవని గోధుమ గడ్డి – ప్రముఖ యోగా మాస్టర్ రాజా

రక్తహీనత దూరం ప్రగతి సంస్ధ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ,ఏఏఆర్ స్టేడియంలో గోధుమ గడ్డి జ్యూస్ సేవనంపై అవగాహన గూడూరు, మన న్యూస్ :- గోధుమ గడ్డి ఆరోగ్య సంజీవని అని ప్రముఖ యోగా మాస్టర్ రాజా అన్నారు. బుధవారం గూడూరు…

గోల్డ్ లోన్ ఫైనాన్స్ రంగంలో ముత్తూట్ మినీ ఫైనాన్స్ అగ్రగామిగా నిలవాలి

వెంకటగిరి ముత్తూట్ మినీ ఫైనాన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవంలో ఏఏంసి చైర్మన్ పునుగోటి విశ్వనాధం.వెంకటగిరిలో లాంఛనంగా ప్రారంభం అయిన ముత్తూట్ మినీ గోల్డ్ లోన్ ఫైనాన్స్ సేవలు గూడూరు, మన న్యూస్ :- గోల్డ్ లోన్ ఫైనాన్స్ రంగంలో ముత్తూట్ మినీగోల్డ్…

బోడిరెడ్డి హనుమంత రెడ్డిని ప్రమర్శించిన తెలుగుదేశం నాయకులు!!

వెదురుకుప్పం, మన న్యూస్ : ఇటీవల అనారోగ్యానికి లోనై ప్రస్తుతం కోలుకుంటున్న బీజేపీ సీనియర్ నాయకులు బోడి రెడ్డి హనుమంత రెడ్డి ని ఆయన నివాసంలో ప్రత్యేకంగా పరామర్శించేందుకు తెలుగు యువత నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ…

కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,కృష్ణ ఎస్సై నవీద్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపూర్ డ్యాం 25 గేట్లు ఎత్తినందున పై నుండి నీటి ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తున్నందున మరియు జూరాల డ్యాం నుండి 12 గేట్లు ఎత్తినందున నారాయణపేట…

ప్రజలను గూడ్స్ వాహనాల్లో రవాణా చేయరాదు,మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఎస్పి యోగేష్ గౌతం అదేశాల మేరకు మద్దూర్ టౌన్ లో ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మద్దూరు పోలీసులు ఆకస్మితంగా వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజలను, కూలీలను, చిన్న పిల్లలను గూడ్స్ వాహనాలలో…

అక్రమ  వడ్డీ రాక్షసులు మరియు గుర్తింపు లేని ఆటో ఫైనాన్స్ కంపెనీల భరతం పట్టండి  చిత్తూరు ఎస్పీ మణికంఠ ఛందోలు కి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ విజ్ఞప్తి…

మన న్యూస్ చిత్తూరు జులై-30 అక్రమ వడ్డీలు వసూలు చేస్తూ, అధిక వడ్డీలతో ప్రజలను, రైతులని, సామాన్య మధ్య తరగతి కుటుంబీకులను వేధిస్తున్నటువంటి వడ్డీ రాక్షసులను ఉక్కు పాదంతో అణిచివేయాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుకి విజ్ఞప్తి చేయడం జరిగింది.5/- రూపాయల…

సోమరాజు పల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి మరియు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంటకాలలో సాగు చేసిన ప్రతి రైతు ఈ పంట నమోదు…

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాంత్వన సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సింగరాయకొండ లో భారీ ర్యాలీ

మన న్యూస్ సింగరాయకొండ:- “మానవఅక్రమరవాణా అరికట్టాలి : సింగరాయకొండ సి.ఐ హజ రత్తయ్య,ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాంత్వన సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సింగరాయకొండ లో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సి.ఐ హజ…

ఉల్లపాలెం వ్యాయామ ఉపాధ్యాయుడి అక్రమ పదోన్నతి పై విచారణ చేపట్టిన త్రీ సభ్య కమిటీ

త్రీ సభ్య కమిటీ లో ఒంగోలు ఉప విద్యాశాఖాధికారి, సింగరాయకొండ మండల విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష అభియాన్ జి సి డి వో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ పొరుగు రాష్ట్రం లో రెగ్యులర్ కోర్సు చేశాడు?అక్రమ పదోన్నతి పై…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//