కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహ్మద్ నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలకు అండగా పార్టీ…

నిరుపేదలకు వరం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ -ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు వరమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని గుణ్కుల్ సొసైటీ ఫంక్షన్ హాల్ లో షాదీ ముబారక్ ,కళ్యాణ లక్ష్మి చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే…

సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదు..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ సొసైటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…

రసవత్తరంగా కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎల్లమ్మ జాతరను పురస్కరించుకుని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో రసవత్తరంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ పోటీలు ఉదయం కొబ్బరికాయ కుస్తీ పోటీ నుంచి 100,500,1000,2000 వరకు కుస్తీ పోటీలు కొనసాగించారు.కుస్తీ పోటీలను తిలకించే అందుకోసం…

గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేద్దాం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు/విజయవాడ, మే 6:- సామజికంగా వెనుకబడ్డ యానాదులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరవేయడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . విజయవాడలోని వెన్నెలకంటి రాఘవయ్య కాన్ఫరెన్స్ హాలులో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ…

ఆటో ద్వారా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన: ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 6 :- జోగులాంబ గద్వాల జిల్లా:-ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు తెలియజేశారు. మంగళవారం గద్వాల రూరల్ పరిధిలో ట్రాఫిక్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఆటోపై…

జనహృదయనేతకు జన్మదిన శుభాకాంక్షలు

మీర్పేట మన న్యూస్ ;- మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాలాజీ టెంపుల్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భారీ గజములతో సబితా ఇంద్రా…

తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తనయుల రక్తదానం

నాగోల్. మన న్యూస్ ;- ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం..సమాజసేవకులు,మార్గదర్శకులు,మానవతావాది, ఉప్పల శ్రీనివాస్ గుప్తా 53 వ జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నాగోల్ లో వారి కార్యాలయంలో…

జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సత్తా చాటిన మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్. మన న్యూస్ :- వుడ్ షాట్ బ్యాడ్మింటన్ అకాడమీ అత్తాపూర్ లో జరిగిన జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో అండర్9 గర్ల్స్ సింగిల్స్ విభాగంలో చెలూరి శాన్వీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది..ఫైనల్ మాచ్ లో ప్రియా మీద 21/19 స్కోర్…

అచ్చంపేట్ లో ఘనంగా ఎల్లమ్మ జాతర

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా ఆదివారం భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు.అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.సోమవారం భజన…

You Missed Mana News updates

సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి
జలదంకి లో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీవర్ధన్ భౌతికకయానికి నివాళులు అర్పించిన కొట్టే వెంకటేశ్వర్లు….
ముస్లిం సోదరుడు యాకుబ్ భాషా వివాహ వేడుకలకు హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం…///
పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….