Category: తెలంగాణ

ఘనంగా డ్రై ఫ్రూట్ పార్క్ ప్రారంభోత్సవం

మనన్యూస్,పీర్జాదిగూడ:మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఎదురుగా బొల్లోజు వేణు గోపాల్, శ్రీదేవి నేతృత్వంలో డ్రై ఫ్రూట్ పార్క్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్ షాపు యజమానులతో కలిసి…

నిలువురాళ్ల ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

మనన్యూస్,నారాయణ పేట:ముడుమల్ గ్రామములో గల నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్…

భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద,పెద్ద కొడప్ గల్, నిజాంసాగర్, మొహమ్మద్ నగర్ మండలాలల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ,జగదీశ్వర్ రెడ్డి లు చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు…

స్పీకర్ పై అనుచిత వాఖ్యలు చేసిన కేటీఆర్,జగదీశ్వర్ రెడ్డి ల దిష్టిబొమ్మ లు దహనం.

.మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్,జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,దళిత నాయకులు దహనం చేశారు.ఈ కార్యక్రమంలో…

ఇకపై ఓయూలో ధర్నాలు, నిరసనలు బంద్ : రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ

Mana News :- ఉద్యమాలకు వేదిక అయిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇక మీదట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టరాదని రిజిస్ట్రార్ తాజాగా సర్క్యులర్ జారీ చేశారు.ఓయూలో శాంతియుత వాతావరణంలో తరగతులు, కార్యకలాపాలు జరగాలని సూచించారు.కానీ, విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలోకి ప్రవేశించి నిరసన…

హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్.. సర్వత్రా విమర్శలు

Mana News :- ఎందరినో బలి తీసుకుని, ఎన్నో కుటుంబాలను ఆగం చేసిన ఈ ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారిపై,వాటిని ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ గత కొంత కాలంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే బెట్టింగ్ యాపులను ప్రమోట్…

రోడ్డు ప్రమాదంలో చెన్నిపాడు వాసి మృతి..

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మార్చి 15:- జోగులాంబ గద్వాల జిల్లాఅలంపూర్ ఉండవెల్లి : ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా సమీపంలో మానోపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ రవి రెడ్డి శనివారం రాత్రి 8.30…

పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్థుల సహకారం ఎంతో అవసరం..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, గ్రామాలలో పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యాబోధన సెంటర్…

సీఎం రేవంత్ రెడ్డితో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భేటీ – అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం పట్ల హర్షం

పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- మణుగూరు : ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తెలంగాణలో విద్యా వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి తీర్చిదిద్దుతున్నారని, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెల్లడించారు. శనివారం ఆయన మీడియాకు ఓ పత్రిక ప్రకటన విడుదల…

అనుమతి లేని ఇసుకను సంబధిత జెసిబిని సీజ్చేసిన రెవెన్యూ, పోలిస్ శాఖ

పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- భద్రదికొత్తగూడెం, పినపాక మండలం ఇ.బయ్యారం క్రాస్ రోడ్లో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో అధికంగా ఇసుక నిల్వలు ఉండడంతో . ఇసుకకు అనుమతి ఉందా లేదా అని అనుమానంతో ఒక వ్యక్తి…