Category: తెలంగాణ

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

మనన్యూస్,నారాయణ పేట:కృష్ణానది పరివాహక ప్రాంతమైన మక్తల్ నియోజకవర్గంలో రబీ సీజన్ కు సంబంధించిన వరి పంట కోతలు ఇప్పటికే విరివిగా కొనసాగుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు రైతుల నుండి…

ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండుతున్న పంటలునష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి ఎండిన పంట పొలాలను పరిశీలించినమాజీ వ్యవసాయ శాఖ మంత్రి

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలనియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం కొండాపురం, వెంకటాపురం, ఉమీత్యాల గ్రామాలకు ర్యాలెంపాడు రిజర్వాయర్ నుంచి 104 ప్యాకేజ్ కింద సాగునీరు రాక ఎండిన వరి పొలాలను గద్వాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు…

నవోదయ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన ఎక్సలెంట్ భాషా హై స్కూల్ విద్యార్థి

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి జిల్లా లో జనవరి లో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షలో పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల ఎక్సలెంట్ భాషా హై స్కూల్ విద్యార్థి సాలేంద్ర ప్రీతమ్ యాదవ్ 6వ తరగతి కి…

ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నియామకం హర్షనీయం

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:గత పది సంవత్సరాల పరిపాలనలో బిఆర్ఎస్ పార్టీ అన్ని రకాల వ్యవస్థలను సర్వనాశనం చేసిందని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం విమర్శించారు. ముఖ్యంగా ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసారని, ఫలితంగా వైద్యఆరోగ్యాన్ని కేసీఆర్ బ్రష్టు పట్టించారని అన్నారు.…

బడంగ్ పేట్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గం బడంగ్ పేట్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత…

మండల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి. ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషితో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నామని పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ అన్నారు. బుధవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో…

సైబర్ నేరాల నుండి అప్రమత్తంగా ఉండాలి

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని ఉట్కూరు మండల కేంద్రంలోని ప్రజలకు, యువకులకు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలు, అపరిచిత వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని, ఐ పీ ఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడరాదని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా…

మున్సిపాలిటీగా బిచ్కుంద.. అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి..

మన న్యూస్, నిజాంసాగర్​:జుక్కల్, బిచ్కుందను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్​బాబు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు.రాష్ట్రంలో మొత్తం ఆరు మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేశారు. అందులో జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద కూడా ఉందని ఆయన ప్రకటించారు.దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…

సుల్తాన్ నగర్ లో సిసి రోడ్లుకు భూమి పూజ.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా 5 లక్షల రూపాయల తో సిసి రోడ్లు మంజూరు కావడంతో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,పిట్లం కాంగ్రెస్ పార్టీ…

కవితకు స్వాగతం పలికిన నాయకులు.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసికట్టుగా ఉండాలని.. రాబోయే రోజులు మనవేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం బాన్సువాడ లో జరిగే ఇఫ్తార్ విందుకు వెళ్తూ.. మార్గమధ్యంలో నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి చౌరాస్తా వద్ద ఆగారు. బీఆర్​ఎస్​…