మిగిలిన సోయాబీన్ ను కూడా కొనుగోలు చేస్తాం మంత్రి హామీ.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిశారు.మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో గత కొద్ది రోజుల నుండి సోయా కొనుగోలు కేంద్రం మూతపడటంతో సుమారు 8 వేల…

పరారీలో ఉన్న ఐదుగురు నిందితుల అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:బోదాసు నర్సింలు,కేశయ్య,లింగన్నపేట్,మండలం గంభీరావుపేట్,రాజన్న సిరిసిల్ల జిల్లా,పి‌ఎస్ మాచారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసినా విషయం ఏమనగా తన కొడుకు అయిన బోదాసు యెల్లంపేట్ గ్రామము,మాచారెడ్డి మండలంనకు చెందిన బోదాసు నందిని మమత తో 5సం.రాల క్రితం వివాహం గత…

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

మనన్యూస్,గద్వాల:జోగులాంబ జిల్లా కేంద్రంలో వ్యభిచార గృహంపై సోమవారం గద్వాల పట్టణ పోలీసులు దాడులు చేశారు.గద్వాల పట్టణంలోని బసవన్న చౌరస్తా సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్‌రావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి అకస్మికంగా దాడులు…

అనంత్ బజాజ్ మెమోరియల్ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ టౌర్నమెంట్ లో మెరిసిన మ్యాచ్ పాయింట్ క్రీడాకారులు

మనన్యూస్,ఎల్,బి,నగర్:అనంత్ బజాజ్ మెమోరియల్ తెలంగాణ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ టౌర్నమెంట్ అండర్ 11 గర్ల్స్ డబుల్స్ విభాగంలో మ్యాచ్ పాయింట్ అకాడెమీ క్రీడాకారిణులు లట్టాల శాన్వి,ఎవిలిన్ ప్రియాంక్ జోడి అద్భుతమైన ఆటతో బంగారు పతకం గెలుచుకున్నారు క్వార్టర్ ఫైనల్స్ లో గోపిచంద్…

గవర్నర్ ను కలిసిన వృక్ష జీవి డాక్టర్ మార్కండేయులు

మనన్యూస్,నాగోల్:గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన తేనేటి విందుకు ఆహ్వానం మేరకు వృక్షజీవి డాక్టర్ మార్కండేయులు హాజరవడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ గవర్నర్ గౌరవనీయులు సుధా జిష్ణు దేవ్ వర్మాజీ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి…

ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ కృషితో నియోజవర్గ అభివృద్ధి కొరకు తక్షణమే 4 కోట్ల 32 లక్షల రూపాయలు మంజూరు

మనన్యూస్,కామారెడ్డి:నియోజకవర్గ అభివృద్ధి కొరకు MRR గ్రాంట్స్ లో బీటి రోడ్స్పునర్నిర్మాణం మరియు మరమ్మతుల.కొరకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి కృషితో నియోజవర్గ అభివృద్ధి కొరకు తక్షణమే 4 కోట్ల 32 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది క్యాసంపల్లి…

మా పూర్వీకుల భూములను కబ్జా చేస్తూ మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు

మనన్యూస్,కామారెడ్డి:గాంధారి మండల కేంద్రానికి చెందిన బంజ నాగయ్య వారసులైన బంజ శంకర్ అప్ప, బంజ సంగప్ప,బంజరాజప్ప లు తమ తాతల నాటి భూమి సర్వే నెంబర్ మూడులో ఉన్న స్థలాన్ని మండల కేంద్రానికి చెందిన బమన్ రవి అనే వ్యక్తి ఇతరులతో…

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన భిక్కనూర్ ఎస్బిఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ కైరం కొండ అంజయ్య

మనన్యూస్,కామారెడ్డి:భిక్కనూర్ గ్రామంలో ఎస్బిఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ కైరాం కొండ అంజయ్య జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా కైరం కొండ అంజయ్య మాట్లాడుతూ బిక్కనూరు గ్రామంలో 18/1/2018 సంవత్సరంలో కస్టమర్ సర్వీస్ పాయింట్ తీసుకోవడం జరిగిందని రూరల్…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శివప్రకాష్

మనన్యూస్,చైతన్యపురి:చైతన్యపురి డివిజన్ లో 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నాడు ఎంతో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు శివ ప్రకాష్ పాల్గొని మాట్లాడారు.రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్…

ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏఐ రోబోటిక్స్ అండ్ స్పేస్ ఎక్స్పో ప్రదర్శన ముఖ్యఅతిథి జిహెచ్ఎంసి కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

న్యూస్,ఎల్బీనగర్:ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ,వనస్థలిపురం,విజ్ఞాన ప్రదర్శన హుడా సాయి నగర్ కమ్యూనిటీ.హాల్ లోఘనంగా నిర్వహించారు.చైర్మన్ డాక్టర్ ఆకాష్ ,డైరెక్టర్,సాంబశివ రావు.ప్రిన్సిపాల్,జయశ్రీ,పాల్గొన్నారు.చైర్మన్ మాట్లాడుతూ,మా విద్యార్థినీ విద్యార్థులు ఇంత చక్కటి ఏఐ రోబో టిక్స్ లో పాల్గొని వారు నేర్చుకున్న విజ్ఞానాన్ని చాలా…

You Missed Mana News updates

పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…
అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..
మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…
శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.
ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్
ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్