అన్నదాత సుఖీభవ అంటూ 136 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం– సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్
గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ :– అన్నదాత సుఖీభవ అంటూ 136 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.136 వారాలు గా…
పిర్ల మరణం నెల్లిపూడి గ్రామానికి తీరని లోటు – జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల
గొల్లప్రోలు/ శంఖవరం మన న్యూస్ : పిర్ల సూర్య నారాయణ మరణం నెల్లిపూడి గ్రామానికి తీరని లోటని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ పేర్కొన్నారు.శనివారం శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో పిర్ల కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.ఈ సందర్భంగా జిల్లా…
పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్..
Mana News :- నటుడు పోసాని కృష్ణమురళికి విజయవాడ కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. పీటీ వారెంట్ పై పోసానిని కర్నూలు జిల్లా జైలు నుంచి విజయవాడ తీసుకువచ్చిన భవానీపురం పోలీసులు నేడు ఛీప్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్…
కర్నూలు నుంచి విజయవాడకు పోసాని కృష్ణమురళి తరలింపు
Mana News , కర్నూలు: వైకాపా నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిని విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్కు తరలించారు. పీటీ వారెంట్పై కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయన్ను ఇక్కడికి తరలించారు. కోర్టు రిమాండ్ విధిస్తే పోసానిని విజయవాడ జైలుకు తరలించే అవకాశం…
ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. కరెంట్ బిల్లులపై కీలక ప్రకటన ..
Mana News :- ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చింది. శాసనమండలిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఛార్జీల పెంపు అంశంపై స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన…
కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ!
Mana News :- దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ, అయోధ్య, వారణాసి, బెంగళూరు, పట్నాతో సహా మొత్తం 60 రైల్వే స్టేషన్లలో కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే లోనికి…
కార్వేటి నగరం దుకాణదారులకు జరిమానా విధించిన ఎస్సై
Mana News :- జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం ఎస్సై రాజ్ కుమార్ తన సిబ్బందితో కలిసి స్థానిక పట్టణంలోని పలు దుకాణాలను శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాదారులకు ఇబ్బంది కలిగించే విధంగా దుకాణాల బోర్డులను రోడ్డుపై ఏర్పాటు…
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్
Mana News :- చిత్తూరు జిల్లా, నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ప్రజల నుంచి తన కార్యాలయంలో వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సమస్యలను సవివరంగా తెలుసుకొని ఆ సమస్యలకు…
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు – అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర
మన న్యూస్, చిత్తూరు :- శుక్రవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు,లైసెన్స్ ఇంజనీర్లతో సమావేశాన్ని నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ సంబంధించి లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు.నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే అక్రమ కట్టడాలను టౌన్ ప్లానింగ్…
స్టాలిన్పై అమిత్ షా విసుర్లు.. ఎల్కేజీ విద్యార్థి.. స్కాలర్కు బోధించినట్టుంది
Mana News :- హిందీపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడుపై కేంద్రం బలవంతంగా హిందీ రుద్దుతోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ రుద్దీ.. బీజేపీ గెలవాలని చూస్తోందని ఇటీవల డీఎంకే నేతృత్వంలో…