సంపూర్ణ అక్షరాస్యత దిశగా కోవూరు-కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 22:– 100 రోజుల పాటు సాగే వయోజన విద్యాకేంద్రాలతో 100 శాతం అక్షరాస్యత సాధిద్దాం. సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమంలో స్థానిక నాయకులు భాగస్వాములు కావలి.వయోజన విద్యా కేంద్రాల నిర్వహణకు విపిఆర్ ఫౌండేషన్ అండగా వుంటుంది.నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని…
బారాషహీద్ దర్గా నెల్లూరు రూరల్ లో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మన న్యూస్,నెల్లూరు రూరల్, ఏప్రిల్ 22:– నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో బారాషహీద్ దర్గాలో 85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బారాషహీద్ దర్గా ముఖద్వారాలను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ముస్లిం పెద్దల సలహాలు, సూచనలతోనే బారాషహీద్…
మక్తల్ పట్టణంలో కార్డెన్ సెర్చ్.
మన న్యూస్, నారాయణ పేట:– మక్తల్ మండల కేంద్రంలోని ఆజాద్ నగర్, రెడ్డి నగర్, బురాన్ గడ్డ కాలనీలలో మంగళవారం తెల్లవారుజామున 06 గంటల నుండి 8.30 గంటల వరకు డీఎస్పీ ఎన్ లింగయ్య ఆధ్వర్యంలో ,సీఐ లు 01, ఎస్ఐ…
ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదల కానున్న ”హలో బేబీ”
Mana News :- ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య…
‘ఉర్సా’ వివాదం, తెర వెనుక – ఏది నిజం..!!
Mana News :- ఉర్సా…ఇప్పుడు ఏపీలో చర్చగా మారిన పేరు. రాజకీయ రచ్చ సాగుతున్న పేరు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఉర్సా సంస్థ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే, ఉర్సా సంస్థ పెట్టుబడులు… ప్రభుత్వ…
మీ కుటుంబానికి రూ. 5 కోట్ల వరకు ఆర్థిక భరోసానిచ్చే ఈ బీమా ఎలా తీసుకోవాలి?
Mana News :- అర్జున్కు 29 ఏళ్లు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన ఫ్రెండ్స్తో వీకెండ్లో జరుపుకొనే ఓ చిన్న టీ పార్టీకి చేసే ఖర్చు రూ. 800తో (నెలవారీ ఈఎంఐ చెల్లించి) టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఆయనకు…
మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఏప్రిల్ 27 న విచారణకు హాజరు కావాలని ఆదేశం
Mana News :- మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఏప్రిల్ 27 న విచారణకు హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై జరిగిన ఈడీ రైడ్స్ లో ఆధారాలను సేకరించిన…
పంట వ్యర్ధాలను తగుల పెట్టవద్దు – వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు
మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 21:= పంట వ్యర్ధాలను తగులు పెట్టకుండా రోటవేటర్ సహాయంతో నేలలో కలుపుకున్నట్లయితే సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందని తగుల పెట్టడం వలన భూమి వేడెక్కి మట్టి కణాలు నశించిపోతాయని వాతావరణం కాలుష్యం పెరుగుతుందని వ్యవసాయ అధికారి…
మాజీ డిప్యూటీ సీఎం పిడికి రాజన్న దొర ని కలిసిన ఆంధ్రా, ఒరిస్సా వివాస్పద గ్రామాలు గిరిజనులు,
మన న్యూస్ సాలూరు ఏప్రిల్21: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో దూళిభద్ర కి చెందిన ముగ్గురు గిరిజనలను ఒరిస్సా పోలీసులు తీసుకొని వెళ్లడం పై మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన గిరిజనులు. ఆంధ్ర చేపడుతున్న పనులు ఒరిస్సా ప్రభుత్వం…
నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపే కూటమి ప్రభుత్వం- మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలే దీనికి నిదర్శనం – చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
Mana News, చిత్తూరు ;- 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన కూటమి ప్రభుత్వం.., మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి.., నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్దమైందనీ..ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పాలనకు…