‘మాతృ’ చిత్ర పాటలకు రచయిత చంద్రబోస్ ప్రశంసలు !!!

Mana News :- మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన చిత్రాలన్నీ ఇంత వరకు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మాతృ దేవో భవ నుంచి బిచ్చగాడు వరకు ఎన్నెన్నో కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. ఇప్పుడు ఇదే మదర్ సెంటిమెంట్‌తో…

పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్లో నిత్య అన్నదానం-జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు

పిఠాపురం మార్చి 18 మన న్యూస్ ;-డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యాఅన్నదానం కార్యక్రమం మొదలు పెట్టడం చాలా సంతోషం అని కౌడా చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ…

వైఎస్ఆర్‌సీపీకి మరో షాక్… ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి మర్రి రాజశేఖర్ రాజీనామా

Mana News :- వైఎస్ఆర్‌సీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ బుధవారం రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నలుగురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్‌సీకి గుడ్ బై చెప్పారు.తాజాగా రాజశేఖర్…

బెట్టింగ్ యాప్స్ దందా వెనుక ఇంకా ఎవరురెవరు దాగిఉన్నారు ???

Mana News :- ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్లపై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ఇంకా యాప్స్ ప్రమోషన్‌ను ఆపడం లేదు. దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నవాళ్లు వేల మంది ఉన్నారు. ముఖ్యంగా…

మహిళలకు ఉచిత బస్సు అమలు పై బిగ్ అప్డేట్..!!

Mana News :- ఏపీ ప్రభుత్వం హామీల అమలు పైన కసరత్తు చేస్తోంది. 2025-26 వార్షిక బడ్జెట్ లో తల్లికి వందనం తో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని…

నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

Mana News :- చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లాలో గుర్తించిన ప్రాంతాల్లో షెడ్యూల్ మేరకు బుధవారం నుంచి 22వ తేదీ వరకు, ఆ తర్వాత 25 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక క్యాంప్లను నిర్వహించనున్నారు.…

2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం నేనే… అసెంబ్లీలో చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..!

Mana News :- ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ గా చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన..గతంలో టీడీపీ రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం వెనుక కారణాన్ని వెల్లడించారు.…

అబద్ధాల పునాదుల మీద మేం ప్రభుత్వాన్ని నడపలేం: సీఎం రేవంత్‌ రెడ్డి

Mana News , హైదరాబాద్: ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పలువురు పార్టీ నేతలతో కలిసి ఈ…

సత్యవేడు లో బిజెపి పార్టీ బలోపి దానికి కృషి చేస్తా. సీనియర్ నాయకులు కలుపుకుపోతా… నూతన మండల అధ్యక్షుడు బాలాజీ వెల్లడి.

Mana News, తిరుపతి జిల్లా సత్యవేడు :- స్థానిక ఎన్జీవో కార్యాలయం లో సోమవారం నాడు బిజెపి పార్టీ కార్యకర్త సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా బిజెపి పార్టీ ఆర్వో విశ్వనాధ్ జిల్లా జనరల్ సెక్రెటరీ వరప్రసాదులు ఇచ్చేశారు వీధి…

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తాం.. వైకాపా వాకౌట్ చేస్తే నేనేం చేయలేను -ఐటి మంత్రి నారా లోకేష్

Mana News :- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించిన వాస్తవాలను అంగీకరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సిపి) సిద్ధంగా లేదని విద్య, ఐటి మంత్రి నారా లోకేష్ విమర్శించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయం గురించి…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//