బీసీ ఉద్యోగుల సంఘం తిరుపతి జిల్లా కమిటీ ఎన్నిక

మన న్యూస్:తిరుపతి జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం సమావేశం ఆదివారం స్థానిక జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశంలో బి సి ఈఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు టి గోపాల్, ప్రధాన కార్యదర్శి బట్టా భాస్కర్ యాదవ్ ముఖ్య…

తూర్పు డెల్టా చైర్మన్ గా మురాల శెట్టి సునీల్ కుమార్

మన న్యూస్: గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుడిగా మురాలశెట్టి సునీల్ కుమార్(జనసేన)ఎంపికయ్యారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షునిగా తమలంపూడి సుధాకర్ రెడ్డిని ఎన్నుకున్నారు. తూర్పు డెల్టా పరిధిలోని 16సాగునీటి సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు…

గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు తప్పిస్తాం.రూ. 46కోట్లతో గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం

మన న్యూస్: పార్వతీపురం గిరిజన ప్రాంతాల్లో రహదారి, తాగునీరు, ఉపాధికల్పనకు కృషి మక్కువ ప్రాంతమంటే నాకు మక్కువ గిరిజన యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు బలమైన పరిష్కారం ప్రతి రెండు మాసాల్లో 12 రోజులు మన్యంలోనే పర్యటిస్తా…

ఏపీఎంఈడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పుట్ట మహేందర్ ను సన్మానించిన చక్రధర్ సిద్ధాంతి

మన న్యూస్:వెదురుకుప్పం తిరుపతి జిల్లా రొయ్య హాస్పిటల్ ఓపి ప్రాంగణంలో శనివారం జరిగినటువంటి సమావేశంలో ఏపీఎంఈడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పుట్ట మహేందర్ గారిని శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి దైవాజ్ఞ రత్న డాక్టర్ చక్రధర్ సిద్ధాంతి ప్రముఖ జ్యోతిష్యులు రాష్ట్ర నంది…

సోక్రటీస్ స్కూల్ లొ ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు

మన న్యూస్: వెదురుకుప్పం మండలంలోని సోక్రటీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దేవళంపేట నందు ముందస్తుగా గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ నమూనాలను ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గుణశేఖర్ గణిత ఉపాధ్యాయులు గణేష్ రెడ్డి,…

గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు తప్పిస్తాం.రూ. 46కోట్లతో గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం

మన న్యూస్ పార్వతీపురం,గిరిజన ప్రాంతాల్లో రహదారి, తాగునీరు, ఉపాధికల్పనకు కృషి మక్కువ ప్రాంతమంటే నాకు మక్కువ గిరిజన యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు బలమైన పరిష్కారం ప్రతి రెండు మాసాల్లో 12 రోజులు మన్యంలోనే పర్యటిస్తా రహదారుల…

నెల్లూరులో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి , వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

మన న్యూస్:నెల్లూరు నగర నియోజకవర్గం లో అత్యద్భుతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.సుమారు 2 వేల మంది కార్యకర్తల మధ్య భారీ కేక్ కటింగ్.బాణసంచా చప్పుళ్ళు జై జగన్, జై వైస్సార్సీపీ నినాదాలతో మారుమోగిన ప్రాంగణం *మెగా రక్త దాన…

ఏలేశ్వరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు

మన న్యూస్: ఏలేశ్వరం ఏలేశ్వరంలో టౌన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శిడగం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ 52వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఏలేశ్వరం టౌన్లో పలు చోట్ల కేక్ కటింగ్ చేసి…

గణిత శాస్త్రం- అందరి బంధువు,డాక్టర్ డి .సునీత

మన న్యూస్:.ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు ప్రఖ్యాత గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి పురస్కరించుకుని గణిత శాస్త్ర విభాగాధిపతి శ్రీ కే. సురేష్ ఆధ్వర్యంలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్…

రైతుల కోసం 125 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం,సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

మన న్యూస్:గొల్లప్రోలు రైతన్న సుఖీభవ అంటూ కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియా సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.125 వారాలు గా దూడల సంతకు వస్తున్న అమ్మకం కొనుగోలు దారులకు ఆకలి…

You Missed Mana News updates

పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు