Category: తెలంగాణ

భారత రాష్ట్ర సమితి పార్టీ ( బీ. ఆర్. ఎస్ ) పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా నామినేషన్ దఖాలు చేసిన పిడిశెట్టి రాజు

Mana News :- కరీంనగర్ జిల్లా : పిభ్రవరి 07, (కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం / కలెక్టరేట్ కార్యలయం ) మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ.…

సికింద్రాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు మహంకాళి శ్రీ గుండగోని భరత్ గౌడ్ ని కలసిన సనత్ నగర్ డివిజన్ దాసారం కి చెందిన బీజేపీ నాయకులు

Mana News , Sanath Nagar :- బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. సికింద్రాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు గా మహంకాళి శ్రీ గుండగోని భరత్ గౌడ్ ఎన్నికయ్యారు.…

మారుమూల గ్రామంలోకి వచ్చి ప్రజలకు కావలసిన ఉచిత వైద్య సేవలను అందిస్తున్న మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషల్ హాస్పిటల్

మనన్యూస్,కామారెడ్డి:బీబీపేట్ మండల కేంద్రములో ని గ్రాపంచాయతీ ఆవరణలో గురువారం రోజు మల్లారెడ్డి నారాయణ మాల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం సుతారి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చెయ్యడం జరిగింది. జనరల్ మెడిసిన్ విభాగం,జనరల్ సర్జరీ విభాగం,ఎముకలు మరియు కీళ్లకు సంబంధించిన…

కనుల విందుగా జరుగుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు

మనన్యూస్,కామారెడ్డి: బీబీపేట్ మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా ఆర్యవైశ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడ్డ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఎంతో కనుల విందుగా అంగరంగ వైభవంగా మండల కేంద్రంలో…

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్థిర విగ్రహాలకు పుష్పాదివాసం ఫలాదివాసం ధాన్యాదివాసం చేసిన విశ్వబ్రాహ్మణులు

మనన్యూస్,కామారెడ్డి:దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నూతన స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా గురువారం రోజు నూతన విగ్రహాలకు వేద పండితులు హోమాలు కల్ష పూజ పుష్పాదివాసం పలాదివాసం ధన్య దివాసం వంటి కార్యక్రమాలను…

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలి–జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు.గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున 1 నుండి…

అర్హులైన ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చేకూరుతుంది

మనన్యూస్,పినపాక:కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం జరుగుతుందని జనవరి 26వ తారీఖున ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన రైతు భరోసా పథకం ద్వారా ఎకరం భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాలలో నగదును జమ…

విద్యార్థులకు మంచినీటి బాటిల్స్ వితరణ

మనన్యూస్,పినపాక:పినపాక మండలపరిధిలోని గోపాలరావుపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం నాడు విద్యార్థులకు మంచినీటి బాటిల్స్ అందజేశారు.పాఠశాలలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ దీవెన తన స్వంత ఖర్చులతో 20 మంది విద్యార్థులకు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్కూల్…

సుంకేసుల జలాశయంలో రాజోలి యువకుడు గల్లంతు

రాజోలికి చెందిన గజ ఈతగాలతో గాలింపు చర్యలుమనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం కేంద్రానికి చెందిన రఫీ 17సం.తన స్నేహితులతో కలిసి సుంకేసుల జలాశయం దిగువ ప్రాంతంలో ఉన్న పుష్కర ఘాట్ సమీపంలో ఈతకు వెళ్లి నీటిలో గల్లంతయ్యాడు.రాజోలి మండలానికి చెందిన…

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టక్టర్ పట్టివేత…

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన నర్సింలు మధ్యాహ్నం తన సొంత ట్రాక్టర్ పై ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న టక్టర్ ను ఎస్ఐ సీజ్ చేసి కేసు నమోదు చేశామని ఎస్ఐ…