గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

మన న్యూస్: అబ్దుల్లాపూర్మెట్ పాలకవర్గం,అధికారులు,రైతులువర్తకులు,హమాలీలు అంతా కలిసి ఒక కుటుంబంలా పనిచేస్తాం ఎంతో కాలం నుండి పెండింగ్ లో హమాలీలకు అందరికి గుర్తింపు లైసెన్సులు అందచేసిన పాలకవర్గంబుధవారం బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి…

శ్రీ ఉరుకుందు స్వామి రైస్ మిల్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి

మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 12 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం కేంద్రంలోని నూతన శ్రీ ఉరుకుందు స్వామి రైస్ మిల్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే సతీమణి చేతుల…

నేడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాక

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు.ఉదయం 10 గంటలకు హెలీకాప్టర్‌లో నిజాంసాగర్‌కు చేరుకోనున్నారు.అనంతరం ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత శ్రీరాంసాగర్‌కు…

మధ్యాహ్న భోజనం నాణ్యతగా వండాలికేటి దొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు మధ్యాహ్నం భోజనం నాణ్యతగా వండి విద్యార్థినులకు అందజేయాలని

మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 12 జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం కేటీ దొడ్డి మండలంలో కేజీబీవీ పాఠశాల ఎంపీహెచ్ఎస్ స్కూల్లో, ఉమిత్యాల, తండాలలో ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేజీబీవీ…

జల్లాపురం గ్రామ సామాజిక కార్యకర్తల కృషిప్రజావాణి ఫిర్యాదుకు స్పందించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ DPO MPDO ఆధ్వర్యంలో కంప చెట్లు తొలగింపు

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 11 జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామం నుండి బోరావెల్లి కి వెళ్లే ప్రధాన రోడ్డు రహదారి మార్గంలో ఇరు ప్రక్కల కంప చెట్లు ఏపుగా పెరగడంతో మూల మలుపుల వద్ద ఎదుట…

ప్రైవేట్ పాఠశాల డ్రైవర్లకు, క్లీనర్లకు చట్టబద్ధ హక్కులు అమలు చేస్తాం! కార్మిక శాఖ అధికారి నాగరాజు మధ్యవర్తిత్వంలో ప్రవేటు పాఠశాలలతో కుదిరిన ఒప్పందం

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, మణుగూరు మండలంలో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లకు క్లీనర్లకు ఛట్టబద్ధమైన హక్కులను అమలు చేస్తామని మణుగూరు కార్మిక శాఖ అధికారి నాగరాజు తెలిపారు.మణుగూరు కు చెందిన ప్రముఖ సామాజిక సేవకులు కర్నే బాబురావు ఫిర్యాదు…

సిఐఈఆర్ పోర్టల్ మొబైల్ ఫోన్ల రికవరీ లో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ వినోద్. జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస పత్రం.

పినపాక, మన న్యూస్: నియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను సీఐఈఆర్ పోర్టల్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేయడంలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ కొమరం వినోద్ కుమార్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రశంస అవార్డు అందజేశారు. బుధవారం జిల్లా…

గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

మన న్యూస్: అబ్దుల్లాపూర్మెట్ పాలకవర్గం,అధికారులు,రైతులు వర్తకులు,హమాలీలు అంతా కలిసి ఒక కుటుంబంలా పనిచేస్తాం ఎంతో కాలం నుండి పెండింగ్ లో హమాలీలకు అందరికి గుర్తింపు లైసెన్సులు అందచేసిన పాలకవర్గం బుధవారం బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటి చైర్మన్ చిలుక…

ఆరోగ్యంగా ఉండాలంటే క్రిడాలు ఎంతో అవసరం

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 11 జోగుళాంబ గద్వాల గద్వాల పట్టణంలో పోలీస్పో లీస్ అధికారులు,సిబ్బంది విధులను బాధ్యతా తో నిర్వర్తించడం తో పాటు దృఢంగా ,ఆరోగ్యంగా ఉండటం కూడ ప్రదానం అనీ ,అందుకు వాలీబాల్ వంటి క్రిడాలు సిబ్బంది దృఢంగా…

బసన్నపల్లి గ్రామానికి చెందిన ఎస్సీల భూమి కబ్జా

మన న్యూస్: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బసన్నపల్లి గ్రామానికి చెందిన ఎస్సీల భూమిని అదే గ్రామానికి చెందిన కాటీపల్లి ఎల్లారెడ్డి,కాటిపల్లివెంకట్ రెడ్డి,హన్మారెడ్డి, కాటిపల్లి లక్మి, రాజంపేట గ్రామ శివారులో గల స సర్వేనెంబర్ 577 లో 11 ఎకరాల 4…

You Missed Mana News updates

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం
ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.
కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా
ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు
రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి