హీరో వెంకటేష్ గారి కోసం కథ సిద్ధం చేస్తున్నాను : శ్యామ్ సింగా రాయ్ రచయిత సత్యదేవ్ జంగా
మన న్యూస్: టాలెంటెడ్ రైటర్ సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాకు కథను అందించారు. ఏప్రిల్ 6న తన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ…ఈ సందర్భంగా రైటర్ సత్యదేవ్ జంగా మాట్లాడుతూ…నేను ఏ ఫిలిం బై అరవింద్…
ఘనంగా మాజీ ఎంపీ పాటూరు రాజగోపాల్ నాయుడు మరియు యువ హీరో గల్లా అశోక్ జన్మదిన వేడుకలు
తవణంపల్లి, మన న్యూస్ , ఏప్రిల్ 05,2025:* మాజీ మంత్రివర్యులు శ్రీమతి గల్లా అరుణ కుమారి మరియు అమర రాజా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ గల్లా రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో స్యతంత్ర సమరయోధులు, మాజీ ఎంపీ కి. శ్. శ్రీ. పాటూరు…
పీ కేబినెట్ కీలక నిర్ణయాలు..! బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు, క్యాపిటివ్ పోర్టు సహా..!
Mana News :- ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ భేటీ అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఏపీలో డ్రోన్ కార్పొరేషనను…
తిరుమల తిరు` వీధుల్లో ఊరేగిన దేవదేవుడు
Mana News :- ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 72,721 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,545 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా నాలుగు…
షూటింగ్ పూర్తి చేసుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజస్ !!!
Mana News :- టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ఈ చిత్ర ప్రెస్…
తపాల ఆఫీసు నూతన భవనం ఓపెనింగ్
Mana News :- కలిగిరి న్యూస్ :- నెల్లూరు జిల్లా కలిగిరి మండలం సిద్దనకొండూరు గ్రామంలో గత 40 సంవత్సరముల నుంచి తపాలా సర్వీసులు చుట్టుపక్కల ప్రజలకి అందించడం జరుగుతుంది.ఇప్పుడు ఆ భవనము కాస్త శిథిలా వ్యవస్థకి చేరటం వల్ల సిద్ధన…
ఆ 400 ఎకరాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అటవీశాఖకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం
Mana News :- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూ వివాదంపై తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూములపై నిజ నిర్ధారణ నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అటవీ, పర్యావరణ శాఖ సమాచారం…
ముంబయి జట్టులో నా పాత్ర మాత్రమే మారింది.. మైండ్సెట్ కాదు: రోహిత్
Mana News :- ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఇండియన్స్(Mumbai Indians)కు ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించిన కెప్టెన్. కానీ, గతేడాది అతడిని సారథ్య బాధ్యతల నుంచి మేనేజ్మెంట్ పక్కన పెట్టింది.హార్దిక్ పాండ్యకు అప్పగించింది. ఆ తర్వాతే టీమ్ఇండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలను…
లోక్సభ ముందుకు ‘వక్ఫ్ బిల్లు’.. ఏ కూటమి బలమెంత..?
Mana News :-దిల్లీ: వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. తొలుత దీని (Waqf Bill)పై సభలో చర్చ నిర్వహించి, అనంతరం ఓటింగ్ జరపనున్నారు.…
దేవరపల్లి గురుదాస్ 13వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం
మన న్యూస్ తిరుపతి :- కీర్తిశేషులు దేవరపల్లి గురుదాస్ 13వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తల్లి దీవెన ఆటో స్టాండ్ నందు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 1500 మందికి అన్నదాన కార్యక్రమం చేసినట్లు కుటుంబ సభ్యులు…