బాధిత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం….
కొవ్వూరు సెప్టెంబర్ 18:(మన ద్యాస న్యూస్ ):/// సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుమంది మృతి చెందిన సంఘటన జిల్లాలో విషాదం నింపిన విషయం తెలిసిందే. మృతుల్లో కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట అరుంధతివాడకు చెందిన చల్లగుండ్ల…