అంగన్వాడీ టీచర్ నల్లిపోగు సౌజన్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన తల్లిపాలువారోత్సవాలు..!!
ఉదయగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): గండిపాలెం హరిజనవాడ నందు గల అంగనవాడి స్కూల్ నందు గర్భవతులకు శ్రీమంతం, బాలింతలకు తల్లిపాలు వారోత్సవం అంగన్వాడి టీచర్ నల్లిపోగు సౌజన్య ఆధ్వర్యంలో జరిగినది ఇందులో భాగంగా సూపర్వైజర్ అనిత అంగనవాడి లీడర్ చాంద్ బేగం స్టాఫ్ నర్స్ శైలజ…
శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి బిజెపి నేత మేకపాటికి ఆహ్వానం
ఉదయగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఉదయగిరి గ్రామంలోవిశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో,శ్రీ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం,,తేదీ.9-8-2025. శనివారంఉదయగిరి శ్రీ రంగనాయకుల స్వామి దేవస్థానం నందు వరుడు: శ్రీ వెంకటేశ్వర స్వామివధువు : శ్రీదేవి భూదేవిస్వామి వారి కళ్యాణం అంగరంగ…
శిధిలావస్థలో సీతారాంపురం తాసిల్దార్ కార్యాలయ భవనం…! క్షణక్షణం భయం భయం ఓమ్మో..!!!”
సీతారాంపురం:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు ): ఉదయగిరి నియోజకవర్గం లోని సీతారాంపురం మండల కేంద్రమైన స్థానిక తాసిల్దార్ కార్యాలయ భవనం శిధిల వ్యవస్థలో ఉండటం అధికారులకు ప్రజలకు ఎంతగానో భయపుడుతుంది. సీతారాంపురం తాసిల్దార్ కార్యాలయంలో ఎక్కడ చూసినా స్లాపు పెచ్చులు పెచ్చులుగా ఊడి ఉండటం, కరెంటు…
సెయింట్ మేరీస్ స్కూల్, యాజమాన్యం నిర్లక్ష్యం?తృటిలో తప్పిన పెను ప్రమాదం..!!!
ఉదయగిరి:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని సెయింట్ మేరీ స్కూల్ మరుగుదొడ్లు పనుల నిమిత్తం గుంటలు పూడ్బే చేందుకు ఎం వి ఆర్ ప్రవేట్ కాలేజీ కి వెళ్లి దారిలో మట్టి తోలడం జరిగింది ఈ మట్టి వలన కాలేజీ బస్సు…
ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల నిర్లక్ష్యం -ఓ మహిళా వార్డు పడక మీద కాన్పు..???
ఉదయగిరి:(మనన్యూస్,ప్రతినిధి, నాగరాజు): ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి టౌన్ పరిధిలో సిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సంఘటన వెలుగులోకి వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళితే మూడవ తేదీ వరికుంటపాడు మండలం ఇరువురు గ్రామం సుభాషిని భర్త మహేష్ డెలివరీ నిమిత్తమై 108 నందు…
పీరయ్య కుటుంబానికి అండగా ఉంటా..కుటుంబ సభ్యులతో యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న కాకర్ల..!!
వరికుంటపాడు:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): వరికుంటపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ పీరయ్యకు హాట్ స్టోక్ వచ్చిన వార్త తెలుసుకొని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పీరయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి…
వరికుంటపాడు టీడీపీ నాయకుడు షేక్ పీరయ్య గుండెపోటుతో కుప్పకూలిన ఘటన పై స్పందించిన టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లినేని వెంకట రామారావు..!!
వరికుంటపాడు:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): మూడురోజులుగా విచారణకు హాజరవుతూ, ఈరోజు పోలీసుల సమక్షంలోనే కుప్పకూలిన టీడీపీ నాయకుడు షేక్ పీరయ్య గుండె నొప్పితో ఆసుపత్రికి తరలించబడ్డ ఘటనపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు గారు స్పందించారు.గొప్ప ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును…
పొట్టి పల్లి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!లీగల్ గా జరిగే పనులను నేను అడ్డుకోను, ఇల్లీగల్ పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..!గత వైసిపి ప్రభుత్వం లోనే జంగం రెడ్డిపల్లి మైనింగ్ కు అనుమతులు ఇచ్చారు..
కొండాపురం:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వం పని చేస్తుందని, అందుకు అనుగుణంగానే శాసనసభ్యులo పనిచేస్తామని, ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ తెలిపారు.సోమవారం కొండాపురం మండలంలోని పొట్టి పల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.గ్రామంలోని ప్రతి గడపకు తిరిగి…
ఆరుగాలం కష్టించి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు అండగా నిలిస్తే అద్భుతాలు చేస్తారు,,అందుకే కూటమి ప్రభుత్వంలో రైతులను రాజులాగా చూస్తున్న ప్రభుత్వం అని అంటున్న నెల్లూరు జిల్లా బిజెపి కిసాన్ మోర్చా మాజీ. ఉపాధ్యక్షుడుమేకపాటి మాల్యాద్రి నాయుడు..!!!
ఉదయగిరి(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి నాయుడు సోమవారం ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కష్టాలు, కన్నీళ్లుతో కాలం గడిపిన రైతులను ఎన్డీయే ప్రభుత్వం ఆదుకుంటోంది. తెలియజేశారు.ప్రధాన మంత్రివర్యులు…
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బొంతమారుపల్లిలో శ్రీనివాస కళ్యాణంకి పసుపు దంచే కార్యక్రమం..ఇంటింటికి కమిటీ మెంబర్స్ చే శ్రీనివాస కళ్యాణం పెండ్లి పత్రికల పంపిణీ
మర్రిపాడు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఈనెల 9వ తేదీన ఉదయగిరి శ్రీ రంగనాయకుల స్వామి వారి దేవస్థానం నందు శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడనున్న నేపథ్యంలో ప్రతి ఒక్క గ్రామంలో కళ్యాణం కు ముందు…