Latest Post

విద్యార్థుల కంటి ఆరోగ్యంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ… జిల్లా వ్యాప్తంగా పోలీసుల ప్రజా అవగాహన కార్యక్రమాలు. అక్రమ రవాణా, గంజాయి, సైబర్ నేరాలపై చైతన్యం…ఆన్‌లైన్ మోసాలు, మహిళల భద్రత, హెల్మెట్ వినియోగంపై అవగాహన… సీఎం సహాయనిధి ద్వారా వైద్య ఖర్చులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. తిరుమలలో హెల్మెట్ నిబంధనల అమలుపై ప్రత్యేక డ్రైవ్…78 మంది ద్విచక్ర వాహనదారులపై చర్యలు రూ.78,000 జరిమానా విధింపు. పొయ్యే రూపురేఖలు మారుస్తాం.. రూ. 17.10 లక్షల అభివృద్ధి పనులకు హామీ!..ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి.

రెవెన్యూ సహాయకుడు నరసింహం మృతి బాధాకరం – తహసీల్దార్ రాజేష్ నివాళి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ సహాయకుడు బొడ్డు నరసింహం ఆకస్మిక మరణం పట్ల తహసీల్దార్ రాజేష్ దుఃఖం వ్యక్తం చేశారు.దశాబ్దాలుగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో…

అక్టోబర్ 7 ‘చలో విజయవాడ’ విజయవంతం చేయాలి : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 5 : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 7వ తేదీన విజయవాడలో జరగబోయే “చలో విజయవాడ – ఫ్యాప్టో ధర్నా” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం ఉదయం పదకొండు…

ఏలేశ్వరంలో సూర్య హాస్పిటల్ ప్రారంభోత్సవం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్;ఏలేశ్వరం లింగంపర్తి రోడ్డు,భారత్ గ్యాస్ ఎదురుగా డాక్టర్ బి.సురేష్ బాబు ఎంబిబిఎస్,ఎండి జనరల్ చే సూర్య హాస్పిటల్ ను ఆదివారం ప్రముఖ వ్యాపారవేత్త ఊర కృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ బాబు మీడియాతో…

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం : ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే

తవణంపల్లి అక్టోబర్ 5 మన ద్యాస తవణంపల్లి మండల కేంద్రంతవణంపల్లి మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది సందర్భంగా రిటైర్డ్ టీచర్స్ కి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్…

తవణంపల్లిలో అంగరంగ వైభవంగా అర్జున తపస్సు

తవణంపల్లి అక్టోబర్ 5 మన ద్యాస తవణంపల్లి మండల కేంద్రంలో 120 మహాభారత యజ్ఞ మహోత్సవంలో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా అర్జున తపస్సు జరిగింది హరికథ కాలక్షేపం గాన కోకిల నాట్య మయూరి ఏ శారద వాయిద్యం ఏ సుదర్శనం…

నవ వధువుకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ సహాయ హస్తం…!కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 వేలు పెళ్లి కానుక అందజేత…!

ఉదయగిరి అక్టోబర్ 5 :(మన ధ్యాస న్యూస్):/// ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీ, మాసాయిపేట గ్రామంలో షేక్ పీర్ అహ్మద్ – షరీఫా దంపతుల కుమార్తె షేక్ సాజిన్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల…

మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ రద్దు అవుతుంది : వజ్రాల చంద్రశేఖర్

తిరుపతి, మన ధ్యాస, అక్టోబర్ 5: –మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ హక్కులు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయని న్యాయ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వజ్రాల చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలోని సరస్వతీ శిశు మందిరంలో జరిగిన హిందూ ఉపాధ్యాయ సమితి…

బంగారుపాళ్యం మండల నాయకులను ఘనంగా సన్మానించిన ముభారఖ్

బంగారుపాళ్యం మండలం, తగువారిపల్లె గ్రామానికి చెందిన ముబారక్ కు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మండల కమిటీలో సెక్రటరీ పోస్ట్ వరించడం జరిగినది. ఈ సందర్భంగా ముబారక్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తనైన నాకు పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ పార్టీ…

మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్‌ (జుక్కల్‌):జుక్కల్‌ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలపై చర్చించేందుకు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (MRPS) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను జుక్కల్‌ ఎమ్మెల్యే తోటలక్ష్మీకాంతారావు శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్‌…

మహిళా ఐక్య వేదిక కార్యవర్గ సమావేశం విజయవంతం..

శంఖవరం/కర్నూలు మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కార్యవర్గ సమావేశాన్ని మంత్రాలయం మండల అధ్యక్షురాలు కమ్మరి లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి,…