Month: July 2026

కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి: డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస ,నిజాంసాగర్: ( జుక్కల్ )విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కామారెడ్డి జిల్లా డీసీసీఅధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆయన పాఠ్యపుస్తకాలను…

కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులకు దుప్పట్ల పంపిణీ.. ఎంఈఓ తిరుపతిరెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్: నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు మండల విద్యాశాఖ అధికారి తిరుపతి రెడ్డి దుప్పట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి…