Author: Riyazvali K

తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి ప్రజల ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సోదరి అయిన శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లిని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్…

*ఘనంగా ‘మత్స్యకార సేవ’ కార్యక్రమం… వర్చువల్‌గా పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

*​తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి హాజరైన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ వెంకటేశ్వర్.. *​పాల్గొన్న తుడా చైర్మన్, ఎస్పీ, జేసీ, పలువురు శాసనసభ్యులు మరియు కార్పొరేషన్ చైర్మన్లు.. రేణిగుంటఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా…

​తుడా చైర్మన్ దివాకర్ రెడ్డికి ‘డాక్టరేట్’ ప్రధానం: ఎస్వీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) ఆర్థిక శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి,తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి కి పిహెచ్.డి డిగ్రీ ప్రధానం…

కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి…

​శ్రీకాళహస్తి / రేణిగుంట: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఈరోజు తిరుపతి విమానాశ్రయంలో కర్ణాటక రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుగుప్రయాణమవుతున్న శివకుమార్ కి విమానాశ్రయంలో బొజ్జల…

​మత్స్యకారుల అభ్యున్నతే ధ్యేయం…తిరుపతిలో మత్స్యకార సేవ సదస్సు..

​ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘మత్స్యకార సేవ’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి వర్చువల్‌గా హాజరై, మత్స్యకారుల సంక్షేమం, వారి ఆర్థిక వృద్ధి కోసం…

కన్నులపండుగగా గంగమ్మ తల్లి జాతర మహోత్సవం.. పోటెత్తిన భక్తజనం!

రేణిగుంట మే 19: రేణిగుంట మండలంలోని తారకరామ నగర్‌లో వెలసిన శ్రీ శ్రీ శ్రీ పర్వతాల గంగమ్మ జాతర మంగళవారం అత్యంత వైభవంగా, కన్నులపండుగగా జరిగింది. వేకువజామున అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాలు, విశేష అలంకరణలతో జాతర మహోత్సవం ఘనంగా…

“కమ్యూనిస్టు గాంధీ” మా పుచ్చలపల్లి సుందరయ్య!

రేణిగుంట లో ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి!! భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, “కమ్యూనిస్టు గాంధీ”గా పేరొందిన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన చిత్రపటానికి నారాయణ, దస్తగిరి కలిసి…

డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0’

తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో గంజాయి విక్రేతలు, వినియోగదారుల కదలికలపై నిఘా ఉంచామని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0′ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రేణిగుంటలో గంజాయి అలవాటు ఉన్న…

సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.. పుస్తకాలే ప్రపంచంగా సాగి….క్రమశిక్షణ,కృషితోనే విజయం సాధ్యం.. పట్టా ప్రదానోత్సవంలో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్‌తో మెరిసిన శ్రీపురం సన్హిత..

​రేణిగుంట మే 19.స్థానిక సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు విద్యార్థుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో బీటెక్ సి.ఎస్.ఈ విభాగంలో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ సాధించి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సన్హిత…

సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు… కృషితోనే విజయం సాధ్యం.. అత్యుత్తమ ప్రతిభతో బీటెక్ పట్టా అందుకున్న సంహిత..

​పుత్తూరు: స్థానిక సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు విద్యార్థుల కోలాహలం మధ్య వైభవంగా సాగాయి. ఈ వేడుకలో బీటెక్ సి.ఎస్.ఈ (CSE) పూర్తి చేసిన ఎస్.పి.ఆర్. సంహిత తన పట్టాను అందుకున్నారు. ఈ సందర్భంగా సంహిత మాట్లాడుతూ…