Author: Riyazvali K

​తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ఎస్. వెంకటేశ్వర్‌కు ఘనంగా సత్కారం.

​రెండేళ్ల విశిష్ట సేవలను కొనియాడిన జేసీ గోవిందరావు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు. ​తిరుపతి, జూలై 4: తిరుపతి జిల్లా కలెక్టర్‌గా రెండేళ్ల పాటు అత్యుత్తమ సేవలు అందించి గాను డాక్టర్ వి.ఎస్. వెంకటేశ్వర్‌ను శనివారం జిల్లా కలెక్టరేట్ చాంబర్‌లో అధికారులు, సిబ్బంది…

గూడూరు నియోజకవర్గ వికాసానికి, కూటమి విజయానికి కార్యకర్తలే పునాది…నారా చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు విజన్‌తోనే ఆంధ్రప్రదేశ్ ప్రగతి.. కూటమి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా తెలుగుదేశం పార్టీ: తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి. గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం…

*శ్రీకాళహస్తీశ్వర సేవలో మంత్రి నారా లోకేష్ తో పాటు పాల్గొన్న తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

శ్రీకాళహస్తి నియోజకవర్గం,రేణిగుంట మండలం ఎలమండ్యం వద్ద నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి, తెదేపా జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు నారా లోకేష్ పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమం అనంతరం నారా లోకేష్ గారితో…

​రేణిగుంటలో భారీ రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టురట్టు…11 వేల కిలోల బియ్యం స్వాధీనం, ముగ్గురు అరెస్ట్”..తమిళనాడుకు తరలిస్తుండగా చెక్ పెట్టిన రేణిగుంట పోలీసులు…

​”రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టండి.. సమాచారం ఉంటే ‘డయల్ 112’ కి పిలవండి: రేణిగుంట పోలీసులు”​”పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే ఉక్కుపాదమే…రేణిగుంటఅర్బన్ సీఐ జయచంద్ర హెచ్చరిక”… రేణిగుంట జూన్ 30.​ ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేసే రేషన్…

​పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికే నా ప్రాధాన్యత…తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంక్ డైరెక్టర్ చీర్ల కిరణ్ స్పష్టం..

​టీటీడీ కో-ఆపరేటివ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశం బహిష్కరణ..​పంతాలకు పోయి ఒకే రోజు రెండు కార్యక్రమాలు నిర్వహించడం అన్యాయం…​సంతకాల విషయంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు..​తిరుపతిజూన్ 29.తమకు పదవులు ముఖ్యం కాదని, టీటీడీ ఉద్యోగుల శ్రేయస్సు, వారి హక్కులు, గౌరవమే అత్యంత…

పల్స్ పోలియో ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యం.. తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి.

ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపు. చిన్నారుల భవిష్యత్తుకు భద్రత చేకూర్చే లక్ష్యంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. తిరుపతి యం ఆర్ పల్లి పట్టణ ఆరోగ్య…

అంగరంగ వైభవంగా ప్రారంభమైన మెగా కార్పొరేట్ క్రికెట్ టి -20 లీగ్ – 2026 (9వ ఎడిషన్)

తిరుపతి, జూన్ 28: వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాల ఉద్యోగుల మధ్య స్నేహభావం, ఐకమత్యం మరియు క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న మెగా కార్పొరేట్ క్రికెట్ టి – 20 లీగ్ – 2026 (9వ ఎడిషన్)…

​అక్రమ ఇసుక రవాణాపై పోలీసు, రెవెన్యూ అధికారుల ఉమ్మడి దాడులు… 14 ట్రాక్టర్లు, ఒక జెసిబి సీజ్…

​రేణిగుంట జూన్ 27.రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసు మరియు రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున ఇసుక రవాణా వాహనాలను…

​అక్రమ ఇసుక రవాణాపై పోలీసు, రెవెన్యూ అధికారుల ఉమ్మడి దాడులు… 14 ట్రాక్టర్లు, ఒక జెసిబి సీజ్…

​రేణిగుంట జూన్ 27.రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ముఠాలపై పోలీసు మరియు రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున ఇసుక రవాణా వాహనాలను స్వాధీనం…

సీతా లక్ష్మణ హనుమత్ పరివార సమేత శ్రీ శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయంలో స్వామి వారి కళ్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు.

రేణిగుంట జూన్ 26.గాజులమండ్యంలోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో గురువారం రాత్రి సీతా లక్ష్మణ హనుమత్ పరివార సమేతంగా కొలువుదీరిన శ్రీరాముడికి, సీతాదేవికి అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ ఘట్టం అత్యంత…