భాజపా వ్యవస్థాపక అధ్యక్షుడి శత జయంతి వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: భారత మాజీ ప్రధాని, భారత రత్న డాక్టర్ ఎ బి వాజపేయి శత జయంతోత్సవాలు సందర్భముగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు సూచనలు అనుసరించి ఆదివారం…

చిన్నపిల్లలకు మెరుగైన వైద్యం అందించాలిఎమ్మెల్యే వరుపుల

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:పసిపిల్లలకు అనారోగ్యం కలిగిన వారు వ్యక్తపరచలేరు కాబట్టి వారికి వైద్యం అందించడం కత్తి మీద సాము వంటిదని, అటువంటి చిన్న పిల్లల వైద్య వృత్తిని భార్యాభర్తలిద్దరూ ఎంచుకొని ఏలేశ్వరంలో ఆసుపత్రి ప్రారంభించడం శుభపరిణామమని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు.…

చంద్రగిరి జల్లికట్టు వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా రాక్ స్టార్ మంచు మనోజ్

Mana News:- తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు సినీ నటుడు, టాలీవుడ్ రాక్‌ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్‌కు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. అభిమానులు పెద్ద ఎత్తున…

మున్నూరు కాపుల సంఖ్యపై ప్రభుత్వం రీ సర్వే చేపట్టాలి:బొడ్డు ఏసుబాబు.

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక మండలం,సింగిరెడ్డిపల్లి గ్రామంలో ఉమ్మడి మండలాల మున్నూరు కాపు సంయుక్త సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు ఏసుబాబు పటేల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో సంయుక్త సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు ఏసుబాబు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణా…

ఆదివాసి సంక్షేమ పరిషత్ పినపాక నూతన కమిటీ ఎన్నిక

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:పినపాక మండల కేంద్రంలో ఆదివారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ జనరల్ సమావేశ నిర్వహించారు ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు పాల్గొని,మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70ఎల్.టి.ఆర్ చుట్టాలను పటిష్టంగా అమలు చేయాలని,అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3…

మధ్యాహ్న భోజన పథకం విధి విధానాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:మధ్యాహ్న భోజన పథకం అమలు,విధి విధానాలను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు.ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించబడుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలు మరింత మెరుగైన రీతులలో సమర్థవంతంగా నిర్వహించేందుకుగాను కార్యాచరణ పథకాన్ని తయారు చేసే క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం…

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ,ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు.

మనన్యూస్,పినపాక:మండలం దుగినేపల్లి ప్రధాన రహదారిపై లారీ బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.ఇద్దరు యువకులు మల్లూరు నుండి మణుగూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం.సంఘటన స్థలానికి చేరుకున్న…

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ అండ్ బి అధికారులు

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.ఆర్.మధుసూదన్ రెడ్డి మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:ప్రజల ప్రాణాలతో ఆర్ అండ్ బి అధికారులు చెలగాటమాడుతున్నారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్.మధుసూదన్ రెడ్డి…

నెల్లూరులో శ్వేత ఎసైధిటిక్స్ స్కిన్ అండ్ లేజర్ హాస్పిటల్ ప్రారంభం

మనన్యూస్,నెల్లూరు:మాగుంట లేఔట్ లో ఆదివారం ఉదయం శ్వేత ఎసైథెటిక్స్ స్కిన్ అండ్ ఎయిర్ ప్లాంటేషన్ సెంటర్ ప్రారంభమైనది.ఈ సందర్భంగా డాక్టర్ శ్వేత మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నెల్లూరు పొగతోట ప్రముఖ హాస్పిటల్లో పనిచేసిన అనుభవంతో ఈ శ్వేత ఎసైథిటిక్ హాస్పిటల్…