స్వర్ణాంధ్ర మరియు 2047 లక్ష్య సాధనకు ప్రణాళికలు రూపొందించాలి.
కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) శారదా దేవి. తిరుపతి ఆగష్టు 11. స్వర్ణాంధ్ర మరియు 2047 లక్ష్యాల సాధనలో భాగంగా తిరుపతి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకు అధికారులు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) శారదా దేవి తెలిపారు. తిరుపతి నియోజకవర్గ…