పదవ తరగతి పరీక్షలో మాల్ ప్రాక్టీస్కు ప్రయత్నిస్తున్న నిందితుల అరెస్టు.

మనన్యూస్,కామారెడ్డి:జిల్లా ఎస్ పి కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో 64 సెంటర్లలో ఎస్ ఎస్ సి ఎగ్జామ్స్ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న సమయంలో జుక్కల్ జెట్ పి హెచ్ ఎస్ సెంటర్లో కొంతమంది మాల్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయడం జరిగిందని వెంటనే డీఈవో మరియు పోలీసులు కలిసి ఈ ప్రయత్నాన్ని భగ్నం చేశారు.
ఇందులో కీలక పాత్ర పోషించిన (6) ఆరుగురిని అరెస్టు చేయడం జరిగింది. CCL-1 & CCL-2 ను జువనైల్ కోర్టు నందు హాజరు పరచడం జరగుతుందని అన్నారు
పూర్తి వివరాలకు వెళ్తే
విద్యార్థి వాళ్ళ తండ్రి తన కొడుకుకు పదవ తరగతి పరీక్షలో సహాయం చేసే ప్రయత్నంలో ఎగ్జామ్స్ సెంటర్ లోకి తాత్కాలికంగా వాటర్ సప్లై కోసం నియమితులైన ఒక వ్యక్తితో కొన్ని ప్రశ్నలు బయటకు తెప్పించే ప్రయత్నం చేశాడు. బయట సంజయ్ అనే వ్యక్తి ఈ ప్రశ్న సేకరించడం జరిగింది, అతని దగ్గర నుండి కొంత మంది మీడియా వారు ఈ ప్రశ్నలను కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. విషయాన్ని తెలుసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఈ ప్రయత్నంలో ఉన్న వారందరినీ గుర్తించి వారిని పట్టుకుని విచారిస్తున్నామని అన్నారు మిగతావారు పరార్ లో ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలియజేశారు ఈ కేసులో చాకచకంగా వ్యవహరించిన వారిని జిల్లా ఎస్పీ అభినందించారు

  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి