Month: March 2025

ఏలేశ్వరం లో భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్ ): పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం లోని అడ్డతీగల రోడ్డు ఈద్గా స్థలంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రత్యేక నమాజ్ తో ముస్లిం సోదరులు జరుపుకున్నారు.మత పెద్ద…

ముస్లీంల సంక్షేమానికి ఎన్డీఏ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉందిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుపతి:ముస్లీంల సంక్షేమానికి ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. ఈద్గా మైదాన స‌మ‌స్య‌ను సిఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల దృష్టికి తీసుకెళ్ళి ప‌రిష్క‌రించేందుకు కృషి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈద్గా…

ఘనంగాహైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగము 2025-2026 ఆవిష్కరణ

మనన్యూస్,కొత్తపేట:తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ వైశ్య యూత్…

ఉదయగిరి, సీతారాంపురంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి ఘన స్వాగతం పలికిన మైనారిటీ సోదరులు..! మనన్యూస్,ఉదయగిరి:రంజాన్ అంటే శాంతి మతసామరస్యానికి, ప్రతీకగా అభివర్ణించారు, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్, ఆదివారం ఉదయగిరి సీతారాంపురం లో జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు.…

అభాగ్యురాలికి ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

మనన్యూస్:సీతారాంపురం మండలం కేంద్రంలోని పట్టణానికి చెందిన కె నారాయణమ్మ అనారోగ్యంతో బాధపడుతూ తమ ఇబ్బందులను ఆదివారం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐదు వేల ఆర్థిక…

ముస్లిం సోదరుల, అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తా..!

ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుతా.. ! ఉదయగిరి లోని ఈద్గా మసీదులో రంజాన్ ఈద్ – ఉల్ – పీతర్ సమాజ్ ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..! ఈద్గా వద్ద రంజాన్ సమాజ్ ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం…

వేగులమ్మ అమ్మ వారికి నవమ వార్షికోత్సవ పూజలు

మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో… గ్రామదేవతశ్రీ వేగులమ్మ అమ్మవారి..నవమ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు మరియు స్మార్త విద్యార్థుల పండిత బృందంతో..మహాగణపతి పూజ, పుణ్యాహవాచన, అమ్మవారికి.. ఆవు పాలు,…

క్రైస్తవ ర్యాలీకి సంఘీభావం..ప్రవీణ్ మిస్టరీని చేధించాలి…జాతీయ సమగ్రతకు భంగం కలిగించే పరిణామాలు కూడదు.పౌరసంక్షేమసంఘం

మనన్యూస్,కాకినాడ:పగడాల ప్రవీణ్ మృతి తో క్రైస్తవ ఆరాధకుల్లో ఏర్పడిన అశాంతి పట్ల భారత సమాజం ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. క్రైస్తవ సంఘాలు భానుగుడి జంక్షన్ నుండి…

శ్రీవారి ‘శ్రీకరశుభకరంహనుమగరుత్మంత

స్వయంభూ గణపతి పీఠంలో 79వ జపయజ్ఞ పారాయజ్ఞా మనన్యూస్,కాకినాడ:తండ్రిమాటతల్లిమాటపాటించిన శ్రీరాముడు గరుత్మంతుడు ఆంజనేయుడు లోకఆరాధ్యుల య్యారని ధర్మాన్ని ఆచరిస్తేనే శ్రీవారి అనుగ్రహం కలుగుతుందని భోగిగణపతిపీఠంపేర్కొంది. శ్రీవారి 79వ జపయజ్ఞపారాయణ సందర్భంగా సూర్యారావు పేట దూసర్లపూడి వారి వీధిలో వేంచేసియున్న స్వయంభూ భోగి…

ఆర్టిస్ట్ డా॥ సునీల్ కుమార్ యాండ్రకు నంది ఆవార్డు ఆవార్డు పట్ల పలువురు హర్షం

మనన్యూస్,పిఠాపురం:సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ ఆర్టిస్ట్ డా॥ సునీల్ కుమార్ యాండ్రకు నంది అవార్డు లభించింది. బంగారుతల్లి లఘుచిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు రచించినందుకు శ్రీ విఘేశ్వర ఆర్ట్ సొసైటీ నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో భాగంగా నంది అవార్డుతో రచయిత డా॥ సునీల్…