నాణ్యతతో పనులు చేపట్టాలి. డిప్యూటీ ఈఈ ప్రభాకర్.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో చేపడుతున్న సిసి రోడ్డు పనులను డిప్యూటీ ఈఈ ప్రభాకర్ పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఎంపీడీవో గంగాధర్, నాయకులు రాము రాథోడ్ తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల -నాణ్యతలేని త్రాగునీరు – అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు

    గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో గత సంవత్సర కాలం నుంచి మిషన్ భగీరథ త్రాగునీరు వల్ల ప్రజలు అనేకమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, అధికారుల…

    ఉచిత మెగా వైద్య శిబిరంప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… ఐజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమార్ & మిత్రబృందం

    గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 ;-జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణం మెయిన్ రోడ్ లోని అమ్మ భవాని టెంపుల్ ఎదురుగా ఉన్న డైరెక్టర్ వైద్య రామేశ్వర్ రెడ్డి ఆహ్వానం మేరకు…శ్రీ సన్ లైఫ్ పాలిక్లినిక్ లో కర్నూలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు గా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి

    టిడిపి కూటమి పాలనలో వ్యవసాయ శాఖకు ఊపిరి ……….సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

    టిడిపి కూటమి పాలనలో వ్యవసాయ శాఖకు ఊపిరి ……….సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

    నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్లో 23 అభివృద్ధి పనులు 1కోటి,31లక్ష, 90వేల రూపాయలతో అభివృద్ధి చేసిన పనులను న్యూ కాలనీలో ప్రారంభోత్సవం

    నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్లో 23 అభివృద్ధి పనులు 1కోటి,31లక్ష, 90వేల రూపాయలతో అభివృద్ధి చేసిన పనులను న్యూ కాలనీలో ప్రారంభోత్సవం

    గ్రామ అభివృద్ధికి ప్రతి రూపాయి విలువైనదే.

    గ్రామ అభివృద్ధికి ప్రతి రూపాయి విలువైనదే.