ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల -నాణ్యతలేని త్రాగునీరు – అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో గత సంవత్సర కాలం నుంచి మిషన్ భగీరథ త్రాగునీరు వల్ల ప్రజలు అనేకమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, అధికారుల…